Saturday, August 24, 2019

జైట్లీ మంచి భోజనప్రియుడు...ఆ మేధావి లేనిలోటు పూడ్చలేనిది: అద్వానీ

న్యూఢిల్లీ: మాజీ కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ శనివారం తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. ఇప్పటికే పలువురు ప్రముఖులు జైట్లీకి నివాళులు అర్పించారు. ప్రధాని నరేంద్ర మోడీ విదేశీ పర్యటనలో ఉన్నారు. జైట్లీ కుటుంబ సభ్యులను ఫోనులో పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. జైట్లీ మృతితో తను వ్యక్తిగతంగా చాలా కోల్పోయినట్లు మోడీ ట్వీట్‌ చేశారు. తనకు ఎంతో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Ua1ucV

Related Posts:

0 comments:

Post a Comment