Friday, August 30, 2019

అమరావతిలోనే ఏపీ రాజధాని..కానీ: జగన్ ప్రభుత్వం స్పష్టత : జాతీయ మీడియాలో సంచలనం..!!

ఏపీ రాజధాని గురించి కొద్ది రోజులుగా సాగుతున్న రగడకు ప్రభుత్వం ముగింపు పలికింది. రాజధాని విషయంలో స్పష్టత ఇచ్చింది. ఈ మేరకు జాతీయ మీడియా కధనాలు ప్రసారం చేసింది. ప్రస్తుతం రాజధానిగా ఉన్న అమరావతి భవిష్యత్ లోనూ రాజధానిగా కొనసాగుతుందని జగన్ ప్రభుత్వం స్పష్టం చేసినట్లు జాతీయ వార్తా ఛానల్ స్పష్టం చేసింది. అయితే, అదే సమయంలో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2HBCQg1

Related Posts:

0 comments:

Post a Comment