Monday, August 19, 2019

మైనర్ రాష్ డ్రైవింగ్.. బాలుడితో పాటు తండ్రి కూడా అరెస్ట్..!

హైదరాబాద్ : బోయిన్‌పల్లిలో నలుగురు మైనర్లు సరదాగా కారు నడుపుతూ ఓ ఆటోను ఢీకొట్టి ఇద్దరి మరణానికి కారణమయ్యారు. కూకట్‌పల్లిలో నివాసముంటున్న రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి నాగమణి ఆదివారం నాడు తన కోడలు, ఇద్దరు మనవళ్లతో కలిసి యాప్రాల్ లోని తన మేనల్లుడి ఇంటికి వెళ్లేందుకు ఓలా ఆటో బుక్ చేసుకున్నారు. అయితే డెయిరీ ఫామ్ క్రాస్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Zev8T1

Related Posts:

0 comments:

Post a Comment