రాజధాని అమరావతి పైన మంత్రి బొత్సా వ్యాఖ్యలు కంటిన్యూ అవుతున్నాయి. ఆయన ఎక్కడా అమరావతి రాజధానిగా ఉంటుందా..ఉండదా అనే విషయం పైన మాత్రం స్పష్టత ఇవ్వటం లేదు. అదే సమయంలో రాజధానిలో జరిగిన ఇన్ సైడ్ ట్రేడింగ్ జరిగిందనే ఆధారాలు తమ వద్ద ఉన్నాయని స్పష్టం చేసారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజధాని మీద గతంలో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2LdVyv4
పవన్ కళ్యాణ్ మాట మార్చారు: సుజనా సవాల్ చేస్తే బయట పెడతాం: మంత్రి బొత్సా మరోసారి సంచలనం..!!
Related Posts:
రాత్రి 9 గంటలకు 9 నిమిషాలు: ప్రధాని మోడీ పిలుపుపై వాట్సాప్ మెసేజ్ వైరల్..ఏంటంటే?న్యూఢిల్లీ: కరోనావైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో దేశప్రజల్లో భరోసా నింపేందుకు అదే సమయంలో వారిలో ధైర్యం నింపేందుకు కేంద్రప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇందు… Read More
ఏపీ డీజీపీ సడన్ విజిట్... చెక్ పోస్టుల్లో పని చేస్తున్న పోలీసులతో, సిబ్బందితో వీడియో కాన్ఫరెన్స్కరోనా వైరస్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాలను టెన్షన్ పెడుతుంది . కరోనా వైరస్ వ్యాప్తి పెరుగుతున్న నేపధ్యంలో ప్రజల ఆరోగ్య రక్షణకు పోలీసులు నిర్విరామంగా కృషి … Read More
ఏప్రిల్ 5న రాత్రి దీప ప్రజ్వలనకు ప్రధాని పిలుపు..జ్యోతిష్యం ఏం చెబుతోంది ?డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హ… Read More
పవన్ కళ్యాణ్ భారీ విరాళాలు: పీఎం కేర్స్తోపాటు తెలుగు రాష్ట్రాలకు, జగన్ సర్కారుపై ఫైర్హైదరాబాద్/అమరావతి: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనావైరస్పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తనవంతుగా కేంద్ర ప్రభుత్వంతోపాటు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు భారీ… Read More
ఏపీ సర్కార్ కీలక నిర్ణయం- ఎస్మా పరిధిలోకి వైద్యం, అత్యవసర సేవలు- ఉల్లంఘిస్తే శిక్షలే..ఏపీలో కరోనా వైరస్ కేసులు అంతకంతకూ పెరుగుతున్న నేపథ్యంలో వైద్యంతో పాటు ఇతర అత్యవసర సేవల సిబ్బందిని ఎస్మా పరిధిలోకి తెస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. … Read More
0 comments:
Post a Comment