రాజధాని అమరావతి పైన మంత్రి బొత్సా వ్యాఖ్యలు కంటిన్యూ అవుతున్నాయి. ఆయన ఎక్కడా అమరావతి రాజధానిగా ఉంటుందా..ఉండదా అనే విషయం పైన మాత్రం స్పష్టత ఇవ్వటం లేదు. అదే సమయంలో రాజధానిలో జరిగిన ఇన్ సైడ్ ట్రేడింగ్ జరిగిందనే ఆధారాలు తమ వద్ద ఉన్నాయని స్పష్టం చేసారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజధాని మీద గతంలో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2LdVyv4
Monday, August 26, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment