ముంబై: రైల్వే స్టేషన్ ప్లాట్ ఫాంపై ఓ ఆటోరిక్షా పరుగులు తీసిన ఘటన ముంబైలోని విరార్ వెస్ట్ రైల్వే స్టేషన్ లో చోటు చేసుకుంది. నొప్పులు పడుతున్న ఓ గర్భిణిని సకాలంలో ఆసుపత్రికి చేర్చడానికి ఓ ఆటోడ్రైౌవర్ చేసిన సాహసం అది. అనూహ్యంగా రైల్వే స్టేషన్ ప్లాట్ ఫాంపైకి దూసుకొచ్చిన ఆటోను చూసి ప్రయాణికులు బెంబేలెత్తిపోయారు. ఆందోళనకు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2OHuedD
Wednesday, August 7, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment