హైదరాబాద్: తెలంగాణలో రాజకీయాలు ఆరోపణలు, ప్రత్యారోపణలతో వేడెక్కుతున్నాయి. బీజేపి నేషనల్ వర్కింగ్ ప్రసిడెంట్ జేపి నడ్డా, తెలంగాణ సీఎం తనయుడు కేటీఆర్, విజయశాంతి, బీజేపి తెలంగాణ అద్యక్షుడు లక్ష్మణ్, ఒకరిపై ఒకరు చేసుకుంటున్న వ్యాఖ్యలు రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి. ఇదిలా ఉండగా తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేకర్ రావుపై తీవ్ర స్థాయిలో మండి పడ్డారు కాంగ్రెస్ పార్టీ సీనియర్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2P5FD7j
Wednesday, August 21, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment