బెంగళూరు: కర్ణాటకలో ముగ్గురు ఉప ముఖ్యమంత్రులను నియమించాలని బీజేపీ నాయకులు నిర్ణయించారా ? అంటే అవుననే అంటున్నాయి బీజేపీ వర్గాలు. కర్ణాటకలో బీజేపీని మరింత బలోపేతం చెయ్యాలని ఆ పార్టీ హైకమాండ్ నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్. జగన్ మోహన్ రెడ్డి ఫార్ములాను కర్ణాటకలో అమలు చెయ్యాలని బీజేపీ హై కమాండ్ ఆలోచిస్తోందని సమాచారం.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/30Cq9ce
బీజేపీకి వైఎస్ జగన్ దెబ్బ, ముగ్గురు ఉప ముఖ్యమంత్రులు ? రేసులో బళ్లారి శ్రీరాములు!
Related Posts:
యూపీలో మళ్లీ బీజేపీయే.. యోగికి పట్టం కట్టబోతున్న ఓటర్లు.. ఏబీపీ సీ ఓటర్ సర్వేఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ప్రధాన పార్టీలు నిమగ్నమయ్యాయి. దీంతో వచ్చే ఏడాది జరిగే ఎన్నికల గురించి ఏబీపీ సీ ఓటర్ సర్వే చేపట్టింది. 2022లో ఉత్తరప్రదేశ్ అస… Read More
US-China talks:డ్రాగన్ కంట్రీపై కన్నెర్ర చేసిన పెద్దన్న..ఫలించని చర్చలుఅమెరికా చైనా దేశాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుందన్న విషయం అందరికీ తెలిసిందే. ప్రపంచంలోనే రెండు అతిపెద్ద ఆర్థిక దేశాల మధ్య విబేధాలు తారాస్థాయికి చే… Read More
భారత్ లో కరోనా విలయం .. 40 వేలను దాటిన కొత్త కేసులు, ఇలా అయితే కట్టడి కష్టమే !!భారతదేశంలో కరోనా ఉధృతి రోజురోజుకు పెరిగిపోతోంది . కరోనా రెండో దశలో కొత్త కేసులు విపరీతంగా నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో భారతదేశంలో 40 వేలకు పైగా కొత్త… Read More
అంబానీ ఇంటి వద్ద కుట్ర- నిందితుడు సచిన్ వాజే ? ఎన్ఐఏ సీన్ రీక్రియేషన్రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్దాలతో కూడిన కారు ఉంచిన ఘటనలో దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. నిన్న రాత్రి 8 గంటల ప్రాంతంలో అంబానీ … Read More
Swapna: నన్ను టార్చర్ పెట్టారు, సీఎంను ఇరికించాలని స్కెచ్, ఈడీ అధికారులపై రివర్స్ కేసు !కొచ్చి/ తిరువనంతపురం: గోల్డ్ స్మగ్లింగ్ కేసులో జైలుపాలైన స్వప్న సురేష్ అలియాస్ స్వప్న మేడమ్ కేసు రసవత్తరంగా మారింది. తాను కేరళ సీఎం పినరయి విజయన్ కు వ… Read More
0 comments:
Post a Comment