ఐఎన్ఎక్స్ మీడియా కేసులో అవకతవకలకు పాల్పడ్డారన్న ఆరోపణలపై కేంద్ర మాజీ మంత్రి చిదంబరంను అదుపులోకి తీసుకున్న సీబీఐ నేడు సీబీఐ కోర్టు ముందు హాజరు పర్చింది. చిదంబరం నుంచి చాలా విషయాలు రాబట్టాల్సి ఉందంటూ ఐదురోజుల పాటు తమ కస్టడీకి అప్పగించాలంటూ సీబీఐ చేసిన అభ్యర్థనకు ఒప్పుకున్న న్యాయస్థానం ... ముందుకెళ్లాల్సిందిగా సీబీఐకి సూచించింది. అంతేకాదు ప్రతి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2KXXdF6
Big Breaking: చిదంబరంకు షాక్: 5రోజుల పాటు సీబీఐ కస్టడీకి అప్పచెబుతూ కోర్టు ఆదేశం
Related Posts:
కేజ్రీవాల్పై దుండగుడి ���ాడి : ప్రచారం చేస్తుండగా ఘటన, తొమ్మిదోసారి అటాక్న్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల సమయంలో ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు చేదు అనుభవం ఎదురైంది. ఢిల్లీలోని మోతినగర్ రోడ్ షోలో పాల్గొన్న సమయ… Read More
ఈ నెల 6న ఒడిశాకు మోదీ..! ఫొని తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే..!!భువనేశ్వర్/హైదరాబాద్ : ఫొని తుపాను సహాయ చర్యలపై జాతీయ విపత్తు నిర్వహణ కమిటీ సమీక్ష నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఒడిశా, ఏపీ, బంగాల్ లో చేపట్టిన… Read More
రాజస్థాన్ ర్యాలీలో కర్ణాటక సీఎంకు చివాట్లు పెట్టిన ప్రధాని మోడీ, ఇలాంటి లీడర్స్ అవసరమా ?జైపూర్: సైనికులను అవహేళన చేశారని ఎన్నికల సమయంలో కర్ణాటక ముఖ్యమంత్రిని ప్రధాని నరేంద్ర మోడీ తీవ్రస్థాయిలో విమర్శించారు. ఇప్పుడు రాజస్థాన్ లోని బీకనీర్ … Read More
2097 ఎంపీటీసీ, 195 జెడ్పీటీసీ స్థానాలకు ఎల్లుండి పోలింగ్, టీవీ, రేడియోల్లో ప్రచారం నిషేధంహైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో మొదటి విడత స్థానిక సమరం ప్రచారం ముగిసింది. ఈసారి టీవీలు, రేడియోల్లో ప్రచారం నిషేధిస్తున్నట్టు రాష్ట్ర ఎన్నికల సంఘం తెలి… Read More
అనుకున్నదొక్కటి ... అయినదొక్కటి... టీడీపీలో ఓట్ల కంటే నోట్ల పంచాయితీలు ఎక్కువైయ్యాయా?పోలింగ్ సరళితో ఎవరికి ఎన్ని ఓట్లు పోలయ్యాయనే లెక్కలు తేలక టీడీపీ అధినాయకత్వం మల్ల గుల్లాలు పడుతోంది. ఇదే సమయంలో డబ్బుల లెక్కల పంచాయితీ … Read More
0 comments:
Post a Comment