ఐఎన్ఎక్స్ మీడియా కేసులో అవకతవకలకు పాల్పడ్డారన్న ఆరోపణలపై కేంద్ర మాజీ మంత్రి చిదంబరంను అదుపులోకి తీసుకున్న సీబీఐ నేడు సీబీఐ కోర్టు ముందు హాజరు పర్చింది. చిదంబరం నుంచి చాలా విషయాలు రాబట్టాల్సి ఉందంటూ ఐదురోజుల పాటు తమ కస్టడీకి అప్పగించాలంటూ సీబీఐ చేసిన అభ్యర్థనకు ఒప్పుకున్న న్యాయస్థానం ... ముందుకెళ్లాల్సిందిగా సీబీఐకి సూచించింది. అంతేకాదు ప్రతి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2KXXdF6
Thursday, August 22, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment