బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రిగా భారతీయ జనతాపార్టీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు బీఎస్ యడ్డియూరప్ప ప్రమాణ స్వీకారం చేశారు. శుక్రవారం సాయంత్రం 6:32 నిమిషాలకు బెంగళూరులోని రాజ్భవన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో.. గవర్నర్ వజూభాయ్ వాలా ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. దైవ సాక్షిగా యడ్డియూరప్ప ప్రమాణం చేశారు. తొలిదశలో ఆయన ఒక్కరే. అనంతరం శ్రావణమాసం ఆరంభమైన అనంతరం మంత్రివర్గాన్ని
from Oneindia.in - thatsTelugu https://ift.tt/30Y3hUi
యడ్డియూరప్ప ప్రమాణం..నాలుగోస్సారి! ఈ సారైనా కుదురుకునేనా?
Related Posts:
మహబూబాబాద్లో వింత వ్యాధి: 130 మందికి తీవ్ర అస్వస్థత..అసలే కరోనా వైరస్.. కొత్త రకం స్ట్రెయిన్తో ఆందోళన నెలకొంది. చలి తీవ్రత పెరగడంతో సీజనల్ వ్యాధుల టెన్షన్ కూడా ఉంది. ఇంతలా ఉత్కంఠ నెలకొంటే మహబూబా బాద్లో… Read More
టీఆర్ఎస్కు షాక్: కోమటిరెడ్డి సమక్షంలో కాంగ్రెస్లో చేరిన ఆదిభట్ల మున్సిపల్ చైర్ పర్సన్ ఆర్తికహైదరాబాద్: నగర శివారులోని ఆదిభట్ల మున్సిపల్ కార్పొరేషన్ ఛైర్ పర్సన్ కొత్త ఆర్తిక గౌడ్ మళ్లీ కాంగ్రెస్ పార్టీలో చేరారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ … Read More
love marriage: ఆంటీకి 51, అబ్బాయికి 26, గ్రాండ్గా పెళ్లి, ఆంటీ ఆస్తులు అదుర్స్, గుర్రం ఎక్కాడు, అంతే !చెన్నై/ కన్యాకుమారి: అనారోగ్యంగా ఉన్న తల్లిని చూసుకోవాలని ఆలోచించిన మహిళ 51 ఏళ్లు దాటిపోయినా పెళ్లి చేసుకోలేదు, కోట్ల రూపాయల ఆస్తులతో పాటు బ్యూటీపార్ల… Read More
కేంద్ర ఆరోగ్య మంత్రికి కరోనా పాజిటివ్ -ఐసోలేషన్లో అశ్వినీ కుమార్ చౌబేకొత్త కేసులు తగ్గుముఖం పట్టినప్పటికీ దేశంలో కరోనా విలయం ఇంకా కొనసాగుతున్నది. ఇప్పటికే పలువురు మంత్రులు, ఎంపీలు వైరస్ కాటుకు గురికాగా, అందులో ఓ కేంద్ర … Read More
year ender 2020 : హైదరాబాద్ ను ముంచేసిన వరదలు ఓ చేదు జ్ఞాపకం .. అపార ఆస్తి, ప్రాణ నష్టం2020 వ సంవత్సరంలో కరోనా మహమ్మారి తో పాటుగా హైదరాబాదీలు మర్చిపోలేని చేదు జ్ఞాపకం భాగ్యనగరానికి ఈసారి విపరీతంగా కురిసిన వర్షాలు, వరదలు. గతంలో 1908 సంవత్… Read More
0 comments:
Post a Comment