బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రిగా భారతీయ జనతాపార్టీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు బీఎస్ యడ్డియూరప్ప ప్రమాణ స్వీకారం చేశారు. శుక్రవారం సాయంత్రం 6:32 నిమిషాలకు బెంగళూరులోని రాజ్భవన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో.. గవర్నర్ వజూభాయ్ వాలా ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. దైవ సాక్షిగా యడ్డియూరప్ప ప్రమాణం చేశారు. తొలిదశలో ఆయన ఒక్కరే. అనంతరం శ్రావణమాసం ఆరంభమైన అనంతరం మంత్రివర్గాన్ని
from Oneindia.in - thatsTelugu https://ift.tt/30Y3hUi
Friday, July 26, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment