సికింద్రాబాద్ : డప్పు చప్పుళ్లు, పోతరాజుల నృత్యాలు, శివసత్తుల పూనకాల మధ్య చారిత్రక సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళీ అమ్మవారి బోనాల జాతర అంగరంగ వైభవంగా సాగుతోంది. అమ్మవారిని దర్శించుకునేందుకు జనం భారీ సంఖ్యలో తరలి వస్తున్నారు. బోనం సమర్పించేందుకు బారులు తీరారు. బోనాల పండుగను సజావుగా నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రత కట్టుదిట్టం చేశారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2SsS77a
బోనమెత్తిన సికింద్రాబాద్... మహంకాళి దర్శనానికి బారులు తీరిన జనం..
Related Posts:
ఆదాల..వంగా గీత వైసిపి లో చేరిక : ఆ ఇద్దరూ అక్కడి నుండే పోటీ : నెల్లూరు టిడిపి లో కలకలం..!వైసిపి లో చేరికలు కొనసాగుతున్నాయి. ఎన్నికల షెడ్యూల్ విడుదల కావటం..ఎన్నికల సమయం దగ్గర పడుతుండటం తో అభ్యర్దుల కసరత్తు తుది దశకు చేరుకు… Read More
వీడియో వైరల్: నోరు జారిన సెనేటర్... కోడిగుడ్డుతో దాడిమెల్ బోర్న్: ఆస్ట్రేలియా సెనేటర్ ఫ్రేజర్ అన్నింగ్కు చేదు అనుభవం ఎదురైంది. అనవసరంగా నోరు జారడంతో ఓ యువకుడు అతనిపై కోడిగుడ్డుతో దాడి చేశాడు. శుక్రవారం … Read More
తప్పు చేసాను..శిక్ష అనుభవించాను : వైసిపి లోకి బుట్టా రేణుక..మాగుంట : జగన్ తో కొణతాల భేటీ..!వైసిపిలో వలసల జోరు కొనసాగుతోంది. టిడిపి సిట్టింగ్ ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి..వైసిపి నుండి గత ఎన్నిక ల్లో కర్నూలు ఎంపిగా గెలిచి టిడిపి ల… Read More
మమ్మల్ని క్షమించండి..! నరమేధం పై న్యూజీలాండ్ వాసుల వేడుకోలు..!!క్రైష్టు చర్చ్/ హైదరాబాద్ : అత్యంత శాంతియుతమైన దేశాల్లో రెండో స్థానంలో ఉండి, ప్రశాంతతకు మారు పేరైన దీవుల సముదాయం న్యూజిలాండ్లోని రెండు మసీదుల్లోకి … Read More
నేను బతికే ఉన్నాను ఆరోగ్యంగానే ఉన్నా: పుల్వామా దాడులను కొనియాడిన మసూద్పాకిస్తాన్ : గతకొద్దిరోజుల క్రితం జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజార్ అనారోగ్యంతో మృతి చెందారనే వర్తా ప్రచారంలోకి వచ్చింది. అయితే ఇలాంటి పుకార్లకు చెక్ పెడుత… Read More
0 comments:
Post a Comment