సికింద్రాబాద్ : డప్పు చప్పుళ్లు, పోతరాజుల నృత్యాలు, శివసత్తుల పూనకాల మధ్య చారిత్రక సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళీ అమ్మవారి బోనాల జాతర అంగరంగ వైభవంగా సాగుతోంది. అమ్మవారిని దర్శించుకునేందుకు జనం భారీ సంఖ్యలో తరలి వస్తున్నారు. బోనం సమర్పించేందుకు బారులు తీరారు. బోనాల పండుగను సజావుగా నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రత కట్టుదిట్టం చేశారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2SsS77a
బోనమెత్తిన సికింద్రాబాద్... మహంకాళి దర్శనానికి బారులు తీరిన జనం..
Related Posts:
వరంగల్ లో జనగామ కాంగ్రెస్ అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డి అరెస్ట్ తో హై డ్రామా.. కెసిఆర్ పాలనపై కాంగ్రెస్ ధ్వజంఉమ్మడి వరంగల్ జిల్లాలో జనగామ జిల్లా అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసి సెంట్రల్ జైలుకు తరలించటంపై నిరసనగా కాంగ్రెస్ శ్రేణులు భారీ ఎత్త… Read More
అది బీజేపీ వ్యాక్సిన్- నేను వేయించుకోను- అఖిలేష్ యాదవ్ సంచలనంకరోనా వ్యాక్సిన్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని దేశ ప్రజలు ఎదురుచూస్తున్నారు. ప్రజలకు సాధ్యమైనంత త్వరగా వ్యాక్సిన్ను అందుబాటులోకి తీసుకురావాలని భారత్లో… Read More
వృద్ధ నేతల స్పీచ్లతో అమరావతి కష్టం- ఎల్లుండి తాడిపత్రిలో దీక్ష చేస్తానని జేసీ ప్రకటనఅనంతపురం జిల్లా తాడిపత్రితో రాష్ట్రంలో జరుగుతున్న పలు ఘటనలపై టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్రెడ్డి ఇవాళ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇందులో ఆయన అమరావతి ఉద్య… Read More
BELలో ఉద్యోగాలు: ఇంజినీరింగ్ డిగ్రీ ఉంటే అప్లయ్ చేయండిభారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్లోపలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా 41 ప్రాజెక్ట్ ఇంజినీర్, సీనియర్ ఇంజినీర్, సీన… Read More
ఏపీలో బండి ఎంట్రీకి గ్రీన్ సిగ్నల్? -ఢిల్లీలో సోము వీర్రాజు, సంజయ్ -నడ్డాతో కీలక భేటీ -వ్యూహాత్మకంగాతెలుగు రాష్ట్రాల్లో బలంగా పాతుకుపోయేందుకు భారతీయ జనతా పార్టీ సరికొత్త ఎత్తుగడను సిద్ధంం చేస్తోంది. రాష్ట్రం విడిపోయి ఏడేళ్లు గడుస్తున్నా.. తెలంగాణతో ప… Read More
0 comments:
Post a Comment