Friday, July 12, 2019

జ‌గ‌న్‌ను ప్రాధేయపడ్డ ఆర్థిక మంత్రి..! స‌సేమిరా అన్న సీఎం..!! ఎట్ట‌కేల‌కు అంగీకారం

తొలి సారి బ‌డ్జెట్ ప్ర‌వేశ పెట్టిన ఏపీ ఆర్దిక మంత్రి బుగ్గ‌న రాజేంద్ర నాద్ ముఖ్య‌మంత్రిని బ‌తిమ‌లాడుకున్నారు. స‌భ‌లో బ‌డ్జెట్ ప్ర‌వేశ పెట్టే ముహూర్తం ఖ‌రారు చేసే స‌మ‌యంలో..ఈ అనూహ్య ప‌రిణామం చోటు చేసుకుంది. బ‌డ్జెట్ తుది ఆమోద మ‌ద్ర వేసారు జ‌గ‌న్‌. అదే స‌మ‌యంలో మంత్రి బుగ్గ‌న తాను చెబుతున్న‌ది వినాల‌ని సీఎంను వేడుకున్నారు. కానీ,

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2YRUPWe

Related Posts:

0 comments:

Post a Comment