అమరావతి/హైదరాబాద్: జనసేన అధినేత ప్రవన్ కళ్యాణ్ రైతు కష్టాల పై స్పందించారు. రైతులకు తక్షణమే బకాయిలు చెల్లించి విత్తనాలు అందజేయాలని పవన్కల్యాణ్ కోరారు. ధాన్యం కొనుగోలు చేశాక చెల్లింపులో జాప్యం చేయడం దురదృష్టకరమని అభిప్రాయపడ్డారు. ఈమేరకు ఇవాళ ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. పెట్టుబడుల కోసం రైతులు అప్పు చేసే పరిస్థితి నెలకొందన్న ఆయన.. రైతులకు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2XglLNw
రైతు ఏడ్చిన రాష్ట్రం, ఎద్దు ఏడ్చిన పొలం అక్కరకు రాదు..! రైతు బకాయిలు చెల్లించాలన్న పవన్..!
Related Posts:
ఆ ఊరి పరిస్థితి ఎంత దారుణం అంటే .. సాక్షాత్తు సర్పంచే వలస పోయేంతమా ఊరి సర్పంచ్ వలసపోయింది. అధికార పార్టీ మద్దతుతో హోరాహోరీగా సాగిన పంచాయతీ పోరులో విజయం సాధించిన ఆ ఊరి సర్పంచ్ ఉపాధి కోసం ఊరు విడిచి పోయింది. బతుకు తె… Read More
ఇంట్రెస్టింగ్: నీరవ్ మోడీ అరెస్టు కాగానే చెప్పిన కథ ఇదే... బెయిల్ తిరస్కరించిన కోర్టుపంజాబ్ నేషనల్ బ్యాంకు స్కామ్ కేసులో ఆర్థిక నేరగాడు నీరవ్ మోడీ లండన్లో అరెస్టు అయిన సంగతి తెలిసిందే. అరెస్టయిన మోడీ వెంటనే బెయిల్ కోసం మంజూరు చేసుకున్… Read More
బిహార్ లో కుదిరిన పోత్తులు ఆర్జెడి 19, కాంగ్రెస్ 9 స్థానాల్లో పోటిపాట్నా..గత కొద్ది రోజులుగా ఆర్జేడి ,కాంగ్రెస్ పార్టీల మధ్య జరుగుతున్న పోత్తుల పై చర్చలు ఓ కొలిక్కి వచ్చాయి.పోటి చేసే పార్టీలు కలిసి ఓ అవగహను వచ్చినట్ట… Read More
హోళీ వేళ మహిళలకు రంగు పూస్తే.. మీ జీవితానికి శుభం కార్డే..! తస్మాత్ జాగ్రత్త..!!హైదరాబాద్ : హోళీ సందర్బంగా దారెంట వెళ్తున్న అమ్మాయిలకు సరదాగా రంగులు పులదామనుకుంటున్నారా..? జాగ్రత్త..! రంగు పడుద్ది.. పరిచయం లేని వ్యక్తి… Read More
ఇంట్లో పోటోలు పెట్టుకోవడం, యాగాలు చేయడం హిందుత్వం కాదు, బిజేపి కిషన్ రెడ్డిఇంట్లో పోటోలు పెట్టుకోవడం, యాగాలు చేయడం హిందుత్వం కాదని బిజేపి నేత కిషన్ సిఎమ్ కేసిఆర్ ను ఉద్దేశించి విమర్శించారు. సిఎమ్ కేసిఆర్ హిందుత్వానికి కొత్త న… Read More
0 comments:
Post a Comment