బెంగళూరు: కర్ణాటక శాసన సభ సమావేశాలు వాడివేడిగా జరుగుతున్న సమయంలో బీజేపీ నాయకులు ఒక్కసారిగా రూట్ మార్చారు. గురువారం మద్యాహ్న శాసన సభా సమావేశాల భోజన విరామం తరువాత బీజేపీ నాయకులు కర్ణాటక గవర్నర్ వాజూబాయ్ వాలాను కలిసి శాసన సభా సమావేశం జరిగిన తీరును వివరించిన తరువాత స్పీకర్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఫిర్యాదు చేశారని తెలిసింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Y8yB5b
రూట్ మార్చిన కర్ణాటక బీజేపీ: గవర్నర్ కు ఫిర్యాదు, స్పీకర్ ఏకపక్ష నిర్ణయం, సీఎంను కాపాడాలని ?
Related Posts:
ఏపీలో సెక్స్ వర్కర్లకు ఉచిత రేషన్ .. లెక్కల ప్రకారం ఎంత మంది ఉన్నారంటే !!సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకు రాష్ట్రంలోని సెక్స్ వర్కర్లకు ఏపీ ప్రభుత్వం ఉచితంగా రేషన్ అందించనుంది. కరోనా కారణంగా లక్షలాది మంది సెక్స్ వర్కర్లు ఉప… Read More
హైదరాబాద్ విమానాశ్రయంలోనే కరోనా పరీక్షలు: ప్రయాణికులకు ఊరటహైదరాబాద్: శంషాబాద్లోని అంతర్జాతీయ విమానాశ్రయంలో అంతర్జాతీయ విమానాల ద్వారా వచ్చే ప్రయాణికులకు కరోనా పరీక్షలు నిర్వహించడం ప్రారంభించింది ఇక్కడ ఏర్పాటు… Read More
ముసలోడే కానీ ఇరగదీశాడు -ట్రంప్ డ్యాన్సింగ్ వీడియో వైరల్ -306 పక్కాగా వస్తాయట..వయసు.. శరీరానికేగానీ ఉరకలెత్తే మనసుకు కాదనే సినిమా డైలాగ్ ను ఇంకాస్త ఆధునీకరించి.. తనవుకు కూడా ప్రాయం లేదనే తరహాలో.. తనదైన ప్రత్యేక స్టెప్పులతో ట్రంప్… Read More
ప్రతినిధుల సభపై డెమొక్రాట్స్ నియంత్రణ సాధించారా?వాషింగ్టన్: ఊహించిన విధంగానే డెమొక్రాట్లు మంగళవారం ప్రతినిధుల సభపై తమ నియంత్రణను నిలుపుకున్నారని వార్తలు వస్తున్నాయి. యూఎస్ నెట్వర్క్లు ఈ మేరకు నివే… Read More
కరోనాకు బరంపురం హోటల్ కొత్త మందు- యాంటీ వైరస్ ఇడ్లీ, సమోసా- సోషల్ మీడియా ట్రోలింగ్..కరోనా నేపథ్యంలో కొత్త కొత్త విషయాలు తెరపైకి వస్తున్నాయి. కరోనాకు దూరంగా ఉండేందుకు జరుగుతున్న ప్రయత్నాలన్నీ ఓ ఎత్తయితే ఈ వైరస్ నుంచి తప్పించుకునేందుకు… Read More
0 comments:
Post a Comment