Thursday, July 18, 2019

బ‌ల‌ప‌రీక్ష‌లో ట్విస్ట్‌: మా ఎమ్మెల్యే కిడ్నాప్ అయ్యారంటూ ఫిర్యాదు: ఆ సంగ‌తి తేల్చండ‌న్న స్పీక‌ర్‌

బెంగ‌ళూరు: కర్ణాట‌క శాస‌న‌స‌భ‌లో బ‌ల‌ప‌రీక్ష‌ను ఎదుర్కొంటోన్న ముఖ్య‌మంత్రి కుమారస్వామి సార‌థ్యంలోని కాంగ్రెస్‌-జ‌న‌తాద‌ళ్ (సెక్యుల‌ర్) కూట‌మి ప్ర‌భుత్వం.. చివ‌రి నిమిషంలో అనూహ్య‌మైన ట్విస్ట్ ఇచ్చింది. బుధ‌వారం రాత్రి నుంచీ క‌నిపించ‌కుండా పోయిన త‌మ ఎమ్మెల్యే శ్రీమంత్ బాలాసాహెబ్ పాటిల్ కిడ్నాప్ అయ్యార‌ని, దీని వెనుక భార‌తీయ జ‌న‌తాపార్టీ నాయ‌కుల హ‌స్తం ఉంద‌ని ఆరోపించింది. ఈ మేర‌కు కాంగ్రెస్ సీనియ‌ర్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Y8yAOF

Related Posts:

0 comments:

Post a Comment