బెంగళూరు: కర్ణాటక శాసనసభలో బలపరీక్షను ఎదుర్కొంటోన్న ముఖ్యమంత్రి కుమారస్వామి సారథ్యంలోని కాంగ్రెస్-జనతాదళ్ (సెక్యులర్) కూటమి ప్రభుత్వం.. చివరి నిమిషంలో అనూహ్యమైన ట్విస్ట్ ఇచ్చింది. బుధవారం రాత్రి నుంచీ కనిపించకుండా పోయిన తమ ఎమ్మెల్యే శ్రీమంత్ బాలాసాహెబ్ పాటిల్ కిడ్నాప్ అయ్యారని, దీని వెనుక భారతీయ జనతాపార్టీ నాయకుల హస్తం ఉందని ఆరోపించింది. ఈ మేరకు కాంగ్రెస్ సీనియర్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Y8yAOF
Thursday, July 18, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment