జైపూర్ : వేళకు తినకపోవడం, నిద్రలేమితో అనారోగ్య సమస్యలు దరిచేరతాయి. అలానే ఓ యువకుడికి గ్యాస్ట్రిక్ సమస్య వచ్చింది. దీంతో కడుపునొప్పి భరించలేక .. డాక్టర్లపై దుర్భాషలాడాడు. అక్కడే ఉన్న వైద్యుడు తట్టుకోలేకపోయాడు. రోగి అని కూడా చూడకుండా దాడికి తెగబడ్డాడు. నొప్పి భరించలేక .. నోటి దూల ...జైపూర్కి చెందిన ఒకతను కడపునొప్పి భరించలేకపోయాడు. సవాయ్
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2WJOGO1
కడుపునొప్పి పేషెంట్ని చితక్కొట్టిన డాక్టర్ (వీడియో)
Related Posts:
ఆదివాసీలకు బాసటగా .. కరోనాపై పోరాటంలో ఎమ్మెల్యే సీతక్క.. ఏం చేస్తున్నారంటే !!ములుగు ఎమ్మెల్యే దనసరి అనసూయ అలియాస్ సీతక్క లాక్ డౌన్ తో తిప్పలు పడుతున్న ములుగు నియోజక వర్గ గూడేలలో ఆదివాసీల కోసం అహర్నిశలు కష్టపడుతున్నారు. ఒకపక్క క… Read More
NLCలో ఉద్యోగాలు: గ్రాడ్యుయేట్ ఎగ్జిక్యూటివ్ ట్రైయినీ పోస్టులకు అప్లయ్ చేయండిఎన్ఎల్సీలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా గ్రాడ్యుయేట్ ఎగ్జిక్యూటివ్ ట్రైయినీ పోస్టులను భర్తీ చేయనుంది. అర… Read More
షాకింగ్ : స్త్రీల కంటే పురుషులకే కరోనా రిస్క్ ఎక్కువా? భారత్లో గణాంకాలు ఏం చెప్తున్నాయి..ప్రపంచ దేశాలన్నీ ప్రస్తుతం కరోనా నెంబర్ చుట్టే తిరుగుతున్నాయి. ఏ రోజు ఎన్ని పాజిటివ్ కేసులు.. ఎన్ని మరణాలు.. ఎంతమంది రికవరీ.. క్షణ క్షణానికి మారుతున్… Read More
ఏపీలో కరోనా: తప్పుచేశానన్న నర్సీపట్నం డాక్టర్.. ఎమ్మెల్యే గణేశ్పై అయ్యన్న ఫైర్..కరోనా వైరస్ తో పోటీపడుతూ ఏపీలో రాజకీయ విన్యాసాలు కొనసాగుతున్నాయి. కొవిడ్-19పై పోరులో సీఎం జగన్ దారుణంగా ఫెయిలయ్యారని ఆరోపిస్తోన్న ప్రతిపక్ష టీడీపీకి..… Read More
ఏపీలో తుది దశకు కరోనా పరీక్షలు- త్వరలో మూడో దశ సర్వే..ఏపీలో ఇప్పటివరకూ గుర్తించిన కరోనా వైరస్ బాధితులకు వ్యాధి నిర్ధారణ పరీక్షల నిర్వహణ తుది దశకు చేరుకుంటోంది. వీరిలో విదేశాల నుంచి వచ్చిన వారితో పాటు ఢిల్… Read More
0 comments:
Post a Comment