హైదరాబాద్ : మంత్రి చామకూర మల్లారెడ్డి మరోసారి వార్తల్లోకెక్కారు. ఈసారి మాత్రం మానవత్వం చాటుకుని ఔరా అనిపించారు. ఆయన చేసిన మంచిపనికి ప్రశంసల జల్లు కురుస్తోంది. పలువురు ప్రముఖులు, ప్రజలు ఆయన్ని ఆకాశానికి ఎత్తేస్తున్నారు. మేడ్చల్ జిల్లా గుండ్లపోచంపల్లిలోని గౌరీ ఆశ్రమంలో ఒక అనాధ అమ్మాయి వివాహాన్ని మల్లారెడ్డి దంపతులు ఘనంగా నిర్వహించారు. ఆదివారం నాడు ఆశ్రమంలో
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2X0TBeu
Sunday, June 23, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment