Saturday, June 22, 2019

కోడెల వ్యవహారంపై టీడీపీ మౌనం..!ప్రస్తుత పరిస్థితిలో దూరంగా ఉండడమే బెటర్ అంటున్న నేతలు..!!

అమరావతి/హైదరాబాద్ : 'కే టాక్స్‌' వ్యవహారంలో మాజీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు, ఆయన కుమారుడు, కుమార్తెపై వస్తున్న ఫిర్యాదులపై నోరు మెదపకూడదని టీడీపీ నిర్ణయించినట్లు తెలిసింది. తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న కోడెలను వెనకేసుకుని వస్తే ఉన్న పరువు కూడా పోతుందని ఈ విషయంలో నిశ్శబ్దంగా ఉంటే మంచిదని పలువురు పార్టీ సీనియర్‌ నేతలు సూచించడంతో చంద్రబాబు ఈ

from Oneindia.in - thatsTelugu http://bit.ly/31KvBuB

Related Posts:

0 comments:

Post a Comment