ఢిల్లీ/హైదరాబాద్ : లోక్ సభ ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన బీజేపీకి కొత్త సారథి ఎవరన్న ప్రశ్న అదిష్టానం పెద్దలను తొలుస్తోంది. ప్రస్తుతం అధ్యక్షుడిగా ఉన్న అమిత్ షా ప్రభుత్వంలో భాగస్వామ్యం కావడంతో ఆయన బీజేపీ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకోవాల్సి ఉంది. బీజేపీ బోర్డు నిబంధనల ప్రకారం జోడు పదవులు అనుభవించేందుకు వీల్లేదు. అదీగాక అమిత్
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2wP05gR
బరిలో ముగ్గురు.. మరి బాద్యతలు ఎవరికి..? బీజేపి అధ్యక్ష పదవిపై నలుగుతున్న అగ్రనేతలు..!!
Related Posts:
Dalit Bandhu: జులై 26న కేసీఆర్ అధ్యక్షతన మొదటి సదస్సు-హుజురాబాద్ వాసులకు ఆహ్వానంతెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలుచేయబోతున్న 'దళిత బంధు' పథకానికి సంబంధించి ఈ నెల 26న తొలి అవగాహన సదస్సు జరగనుంది. హైదరాబాద్లోని ప్రగతి భవన్లో … Read More
ఓట్ల కోసమే కేసీఆర్ పథకాలు: తొక్కిపడేస్తం ఖబడ్ధార్ అంటూ ఈటల రాజేందర్ హెచ్చరికకరీంనగర్: హజూరాబాద్ ఉపఎన్నికలో గెలుపే లక్షయంగా ప్రచారం నిర్వహిస్తున్న మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ పాలనపై తీవ్రస్థాయిలో… Read More
Covid Third Wave : సెప్టెంబర్ లేదా అక్టోబర్లో భారత్లో కరోనా థర్డ్ వేవ్...?దేశంలో సెప్టెంబర్ లేదా అక్టోబర్ నాటికి కరోనా థర్డ్ వేవ్ వచ్చే అవకాశం ఉందని ఢిల్లీలోని ఎయిమ్స్ డైరెక్టర్ డా.రణదీప్ గులేరియా వెల్లడించారు. ప్రస్తుతం కరో… Read More
భార్యాభర్తలే వ్యభిచార నిర్వాహకులు-పీడీ యాక్ట్ నమోదు-చర్లపల్లి జైలుకు తరలింపుహైదరాబాద్ సరూర్ నగర్లో వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ దంపతులపై పోలీసులు పీడీ యాక్ట్ నమోదు చేసి జైలుకు తరలించారు. ఈ దంపతులు కాలేజీ విద్యార్థినులను టార్గెట… Read More
ఏపీలో 13 మంది ఐఏఎస్ల బదిలీ... ఆ జిల్లాలకు కొత్త కలెక్టర్లు... ఉత్తర్వులు జారీ...ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 15 మంది ఐఏఎస్లను బదిలీ చేసింది.పలు జిల్లాల కలెక్టర్లను బదిలీ చేసిన ప్రభుత్వం కొత్త కలెక్టర్లను నియమించింది. ఈ మేరకు శుక్రవారం(… Read More
0 comments:
Post a Comment