ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత జగన్ తొలి సారిగా పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. ఇప్పటి వరకు జరిగిన ప్రచారానికి..వాస్తవ పరిస్థితికి పొంతన లేకపోవటం పైన ఆగ్రహం వ్యక్తం చేసారు. కాపర్ డ్యాం పనుల పైన సీఎం అసంతృప్తిని ఓపెన్గానే తెలియ చేసారు. 2021 ఫిబ్రవరి నాటికి పోలవరం పనులు పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. అదే విధంగా
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2WVbwmv
2021కి పోలవరం పూర్తి: పనుల పైన నిపుణుల ఆడిటింగ్..సీఎం జగన్..!
Related Posts:
మొదలే కాలేదు అప్పుడే లొల్లి.. హైకోర్టుకు చేరిన ఏపీ గ్రామ వాలంటీర్ల కథ..!అమరావతి : ఇంకా మొదలే కాలేదు.. అంతలోనే లొల్లి. గ్రామ వాలంటీర్ల నియామక ప్రక్రియపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. వైఎస్ జగ… Read More
ఒకరి తర్వాత ఒకరు ముగ్గురు వెళ్లారు.. తిరిగిరాలేదు, ఇంతకీ ఆ బావిలో ఏం జరిగింది..!!కౌటాల : బావిలో మోటారు అమరుస్తామని వెళ్లిన వారు తిరిగిరాలేదు. ఒకరి తర్వాత ఒకరు ముగ్గురు వెళ్లారు. ఏం జరుగుతుందో తెలియలేదు. మరొకరిని పంపి .. నిశీతంగా గమ… Read More
ఎమ్మెల్యే చెన్నమనేని పౌరసత్వ వివాదం.. హైకోర్టు ఏమందంటే..!హైదరాబాద్ : వేములవాడ టీఆర్ఎస్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ పౌరసత్వ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. మూడు నెలల్లోగా విషయమేంటో తేల్చాలని కేంద్ర హోంశాఖన… Read More
బీజేపీలో టీడీపీ విలీనం ఖాయం: చంద్రబాబు సిద్దంగానే ఉన్నారు: జేసీ సంచలన వ్యాఖ్యలు..!బీజేపీలో వీలీనం అయ్యేందుకు టీడీపీ సిద్దంగా ఉందా. ఇందు కోసం రెండు పార్టీల మధ్య చర్చలు జరుగుతున్నాయా. అవుననే అంటున్నారు టీడీపీ నేత జేసీ ప్రభాకర్ … Read More
వామ్మో.. పాఠం చెప్తుండగా ఊడిపడిన ఫ్యాన్.. విద్యార్థికి గాయాలు.. ఎక్కడో తెలుసా..?న్యూఢిల్లీ : వారిది కడు పేదరికం. అయినా దేశ రాజధానిలో పొట్ట పోసుకుంటున్నారు. నెలకు రూ.9 వేల జీతంతో కుటుంబాన్ని వెళ్లదీస్తున్నారు. అయితే ఆ కుటుంబంలోని చ… Read More
0 comments:
Post a Comment