భోపాల్ : సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న ప్రధాని నరేంద్రమోడీ విమర్శల పదును పెంచారు. మధ్యప్రదేశ్ ఇటార్సీలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న ఆయన కాంగ్రెస్పై ఘాటు విమర్శలు చేశారు. కాంగ్రెస్ నేతలకు తనపై చంపేయాలన్నంత కోపం ఉందని మోడీ చెప్పారు. వార్ధాలోనూ ఉల్లంఘించలేదు : మోదీకి మరోసారి ఈసీ రిలీఫ్ కాంగ్రెస్ నేతలకు తనపై
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2IU4jf5
Thursday, May 2, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment