ఏపీలో ఎన్నికల్లో గెలుపు పైన ఎవరి అంచనాల్లో వారున్నారు. అనేక సర్వే సంస్థల పేర్లతో సర్వేలు హల్చల్ చేస్తున్నాయి. బెట్టింగ్ రాయుళ్లు బిజీగా ఉన్నారు. ప్రముఖ సర్వే సంస్థలు..వ్యక్తులు చెప్పే సర్వే లెక్కలు..అంచనాలు ఎవరికి వారు మాకే అనకూలమని చెబుతున్నారు. అయితే, తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు ముంబాయిలోని గ్యాంబ్లర్లు కూడా టిడీపీ గెలుస్తుందని చెబుతున్నారంటూ చేసిన
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2vADwff
వీరు చెబితే గెలిచేస్తారా: చంద్రబాబు నోట గ్యాంబ్లర్ల మాట: వైసీపీ ఎదురు దాడి..!
Related Posts:
విద్యార్థిలా మారిన ఎమ్మెల్యే.. పరీక్షలు రాసిన జీవన్ రెడ్డిహన్మకొండ : విద్యార్థి దశలో చదువు ఆపేసిన కొందరు .. మళ్లీ చదివేందుకు ఆసక్తి కనబరుస్తారు. పరీక్షలు రాస్తూ విద్య పట్ల తమకున్న ఇంట్రెస్ట్ చాటుతుంటారు. కొంద… Read More
చెన్నైలో భూకంపం... రిక్టర్ స్కేలుపై 5.1గా నమోదుచెన్నై: తమిళనాడు రాష్ట్ర రాజధానిలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 5.1గా నమోదైంది. అమెరికా జియోలాజికల్ సర్వే ప్రకారం బంగాళాఖాతంలో ఈ భ… Read More
ప్రేమికులరోజున ప్రేమజంటలకు హిందూ సంఘం బంపరాఫర్ప్రేమికుల రోజు వస్తే చాలు... ప్రేమికులంతా హడలెత్తిపోతారు. మిగతా ఏడాది అంతా ఎంతో స్వేచ్ఛగా విహరించే ప్రేమపక్షులు... ఆ ఒక్కరోజే అంటే ఫిబ్రవరి 14న మాత్రమ… Read More
హస్తిన వీధుల్లో హోదా నినాదం: రెండు కిలో మీటర్లు బాబు ర్యాలీ : అనుసరిస్తున్న నేతలు..దేశ రాజధాని వీధుల్లో ఏపి ప్రత్యేక హోదా నినాదం మార్మోగుతోంది. ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో ఏపికి ప్రత్యేక హోదా..విభజన హామీలను అమలు చేయాల… Read More
హవ్వ.. మోడీ ఎదుటే.. మహిళా మంత్రి నడుముపై..! (వీడియో)అగర్తల : అతనో మంత్రి. ప్రధాని నరేంద్ర మోడీ విచ్చేసిన వేదికపైకి ఎక్కారు. సాటి మహిళ మంత్రితో అసభ్యంగా ప్రవర్తించారు. త్రిపురలో జరిగిన ఈ ఘటన సోషల్ మీడియా… Read More
0 comments:
Post a Comment