ప్రయాగ్రాజ్ : నిరసన తెలపడంలో ఒక్కొక్కరిది ఒక్కో రీతి. కొందరు మాటలకే పరిమితం అయితే మరికొందరు చేతల్లో చూపిస్తారు. సరిహద్దుల్లో పేట్రేగుతున్న పాక్ చర్యలపై చాలా మంది ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. భారత జవాన్లతో పాటు కాశ్మీరీ పౌరుల ప్రాణాలు బలిగొంటున్న పాక్పై మండిపడుతున్నారు. అయితే ఉత్తర్ప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో ఓ హోటల్ పాక్ తీరును నిరసిస్తూ తీసుకున్న నిర్ణయం సంచలనంగా మారింది. జోస్యం చెప్పినందుకు జాబ్ పోయింది!
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2HbLh1F
పాకిస్థానీవా అయితే నీకు నో ఎంట్రీ! ప్రయాగ్రాజ్లో హోటల్ నిర్ణయం!
Related Posts:
ఘోర విమాన ప్రమాదం వీడియో: ల్యాండింగ్ సమయంలో మంటలు..40 మంది మృతిమాస్కో: రష్యాలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. ఓ విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ అవుతుండగా అందులో అగ్ని ప్రమాదం సంభవించింది.దీంతో విమానంను మంటలు ఆవహించాయి.… Read More
తెలుగు రాష్ట్రాల్లో ఆగని వరకట్న వేధింపులు ... ఏసీబీ అధికారిణికీ తప్పని తిప్పలుతెలుగు రాష్ట్రాల్లో వరకట్న వేధింపుల ఘటనలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. మొన్నటికి మొన్న తనను అదనపు కట్నం కోసం వేదింపులకు గురి చేస్తున్నారని, తన… Read More
ఏపీ రీపోలింగ్: ఆంధ్రప్రదేశ్లో 5 పోలింగ్ కేంద్రాల్లో ప్రారంభమైన రీపోలింగ్అమరావతి: ఆంధ్రప్రదేశ్లో తొలివిడత పోలింగ్ సందర్భంగా పలు పోలింగ్ కేంద్రాల వద్ద ఘర్షణ వాతావరణం నెలకొనడంతో అక్కడ పోలింగ్ పై ఎన్నికల సంఘానిక ఫిర్యాదులు అ… Read More
చంద్రబాబే సీఎం .. బాండ్ పేపర్ మీద రాసిస్తా... కాకుంటే జ్యోతిష్యం మానేస్తా.. నైషధం శివరామ శాస్త్రిఏపీలో ఎన్నికలు ముగిసినా ఫలితాలపై ఉత్కంఠ కొనసాగుతుంది .రాజకీయ నాయకులతో పోటాపోటీగా సీఎం ఎవరన్నదానిపై జ్యోతిష్య పండితులు ఎవరి వాదన వారు వినిపిస్తున్నారు.… Read More
లోక్సభ ఎన్నికలు 2019: ఏడు రాష్ట్రాల్లో ప్రశాంతంగా కొనసాగుతున్న పోలింగ్న్యూఢిల్లీ:ఐదవ విడత పోలింగ్ మరికాసేపట్లో ప్రారంభం కానుంది. ఇప్పటికే ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. దేశవ్యాప్తంగా ఏడు రాష్ట్రాల్లో 51 ని… Read More
0 comments:
Post a Comment