ఎన్నికల్లో తుది దశ ప్రచారం ముగినన అనంతరం ప్రధాని నరేంద్రమోడీ దైవభక్తిలో మునిగిపోయాడు..ఆయన శనివారం కేదార్నాథ్ ఆలయాన్ని దర్శించుకున్నారు.శనివారం ఉదయం అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల నడుమ ఆయన జోలి గ్రాంట్ ఏయిర్ పోర్టుకు చేరుకున్నారు. అక్కడి నుండి నేరుగా కేదార్నాథ్ అలయానికి చేరుకున్నారు.అక్కడి గుడి చుట్టు ప్రదక్షిణ చేసిన తర్వాత ఆలయ గర్బగుడిలోకి వెళ్లారు. అయితే
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2QbXXIK
రిలాక్స్.....దైవ సన్నిధిలో పీఎం నరేంద్రమోడీ.. కేదార్నాథ్ అలయంలో పూజలు
Related Posts:
Girl: అమ్మాయి ఒంటరిగా చిక్కిందని అబ్బాయి ఏం చేశాడంటే ?, సీసీటీవీ క్లిప్పింగ్స్ వైరల్ !, ఈ వయసులో ?లక్నో/చెన్నై: ఒకే ప్రాంతంలో నివాసం ఉంటున్న అబ్బాయి, అమ్మాయి (ఇద్దరూ మైనర్లు) చనువుగా ఉంటున్నారు. బైక్ మీద తిరుగుతున్న అబ్బాయి అమ్మాయి ముందు ఫోజులు కొడ… Read More
షాక్: కరోనాతో రక్తం ఇలా గడ్డ కడుతోంది -అందుకే హఠాన్మరణాలు పెరిగాయి -వైరస్ సోకిన 5రోజుకు..రోజులు గడుస్తున్నకొద్దీ కరోనా విలయం అంతకంతకూ ఉధృతంగా, విషాదకరంగా మారుతోంది. ఏడాదిన్నరగా అనేక వేరియంట్లుగా మారిన వైరస్ అంచనాలను మించి ప్రమాదకారిగా బలపడ… Read More
viral video: కరోనాకు విరుగుడు ఇదే -గోమూత్రం తాగితే భారత్ నుంచి కొవిడ్ పరార్: బీజేపీ ఎమ్మెల్యే డెమో''నేను సైన్స్ ను నమ్ముతానా, లేదా అనేది అప్రస్తుతం. గోమూత్రాన్ని మాత్రం కచ్చితంగా నమ్ముతాను. ఎందుకంటే కరోనా వైరస్ మహమ్మారిని ఓడించగల సూపర్ పవర్ గోమూత్ర… Read More
కమల్ హాసన్ కు వరుస షాకులు .. తమిళనాట రాజకీయాలకు గుడ్ బై చెప్తారా?తమిళనాడు రాజకీయాల్లో మార్పు తీసుకువస్తానని పార్టీ పెట్టి పెద్ద ఎత్తున ప్రచారం చేసి సీఎం అభ్యర్థిని అని ప్రకటించుకున్న మక్కల్ నీది మయ్యం అధినేత కమల్ హా… Read More
సీఎంగా 2వరోజే స్టాలిన్ సంచలనం -తమిళనాడులో పూర్తి లాక్డౌన్ -మే10 నుంచి రెండు వారాలపాటుకరోనా మహమ్మారి స్వైరవిహారం చేస్తుండటంతో దాన్ని నిలువరించే దిశగా పలు రాష్ట్రాలు కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నాయి. మోస్ట్ ఎఫెక్టెడ్ రాష్ట్రమైన మహారాష్ట్రల… Read More
0 comments:
Post a Comment