Saturday, May 18, 2019

రిలాక్స్.....దైవ సన్నిధిలో పీఎం నరేంద్రమోడీ.. కేదార్‌నాథ్ అలయంలో పూజలు

ఎన్నికల్లో తుది దశ ప్రచారం ముగినన అనంతరం ప్రధాని నరేంద్రమోడీ దైవభక్తిలో మునిగిపోయాడు..ఆయన శనివారం కేదార్‌నాథ్ ఆలయాన్ని దర్శించుకున్నారు.శనివారం ఉదయం అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల నడుమ ఆయన జోలి గ్రాంట్ ఏయిర్ పోర్టుకు చేరుకున్నారు. అక్కడి నుండి నేరుగా కేదార్‌నాథ్ అలయానికి చేరుకున్నారు.అక్కడి గుడి చుట్టు ప్రదక్షిణ చేసిన తర్వాత ఆలయ గర్బగుడిలోకి వెళ్లారు. అయితే

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2QbXXIK

0 comments:

Post a Comment