శ్రీనగర్ : సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయో లేదో కశ్మీర్ ఉగ్రవాదులు రెచ్చిపోయారు. భద్రతా సిబ్బందిపై కాల్పులకు తెగబడ్డారు. భద్రతాదళాలు స్పందించి కాల్పులు జరుపడంతో మిలిటెంట్ జకీర్ ముసా హతమయ్యాడు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2VHyyI9
Friday, May 24, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment