చెన్నై: స్వతంత్ర భారత మొట్టమొదటి ఉగ్రవాది హిందూవేనని, అతని పేరు చంపిన నాధురామ్ గాడ్సే అని వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మక్కళ్ నీథి మయ్యం అధినేత కమల్ హాసన్ తన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు. తాను ఇచ్చిన ఈ ప్రకటన నుంచి వెనక్కి వెళ్లే ప్రసక్తే లేదని అన్నారు. హిందువుల్లోనే కాదు.. అన్ని మతాల్లోనూ ఉగ్రవాదులు ఉన్నారని అన్నారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2WQgRYb
చెప్పులు, రాళ్ల దాడులకు భయపడను: నన్ను అరెస్టు చేస్తే, సమస్యలొస్తాయ్!
Related Posts:
ఈదేశం ఉండగా అమెరికా దండగా: ఆదేశానికి పెద్ద సంఖ్యలో క్యూ కడుతున్న భారతీయులు..కారణమిదే..!బెంగళూరు: అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టిననాటి నుంచి భారతీయులకు ఏదో రకంగా ఇబ్బంది పెట్టే నిర్ణయం తీసుకుంటూ వస్తున్నారు. ఇప్పటికే… Read More
అలుపెరగని సైనికుడిగా దేశానికి సేవ చేయాలనుకున్న మోదీ..! అనూహ్యంగా రాజకీయాల్లోకి..!!న్యూఢిల్లీ/హైదరాబాద్ : బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ తో ప్రధాని మోదీ తన జ్నాపకాలను నెమరువేసుకున్నారు. తాను ప్రధానమంత్రిని అవుతానని ఎన్నడూ అనుకోలేదని నరే… Read More
ఎయిరిండియాలో ట్రైనీ కంట్రోలర్, డేటాఎంట్రీ ఆపరేటర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలఎయిర్ఇండియాలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా ట్రైనీ కంట్రోలర్స్ , డేటా ఎంట్రీ ఆపరేటర్స్ పోస్టులను భర్తీ చేయ… Read More
భారత్లో తగ్గిన జనాభా పెరుగుదలప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశం భారత్. ఈ విషయంలో మొదటి స్థానంలో ఉన్న చైనాను త్వరలోనే అధిగమిస్తుందన్న అంచనాలు ప్రభుత్వాలకు ముచ్చెమటలు పట్టించాయి. అ… Read More
కడుపు చెక్కలు చేసుకున్న గండ్ర..! కార్యకర్తల సమక్షంలో కుమిలి కుమిల ఏడ్చిన కాంగ్రెస్ ఎమ్మెల్యే..!!భూపాలపల్లి: భూపాలపల్లి కాంగ్రెస్ ఎంఎల్యే గండ్ర వెంకటరమాణారెడ్డి బోరున ఏడ్చారు. అదికూడా కార్యక్తల ముందు కుళ్లి కుళ్లి ఏడ్చారు. అంతమంది జనం మద్య ఎందుకు … Read More
0 comments:
Post a Comment