తెలంగాణలో కారు జోరు రివర్స్ కావడంతో ఆపార్టీ అధినేత సీఎం కేసీఆర్ పార్టీ ఓటమికి గల కారణాలను విశ్లేషించే పనిలో పడ్డారు. ఈనేపథ్యంలోనే చాల రోజుల తర్వాత, ఎన్నికల ట్రబుల్ షూటర్ హారీష్ రావుతోపాటు మాజీ ఎంపీ కవిత, ఇతర నేతలతో ఆయన సమావేశం అయ్యారు.కాగా మూడు గంటలపాటు ఎన్నికల ఓటమీకి గల కారణాలను విశ్లేషించినట్టు తెలుస్తోంది.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Ws1bgQ
Saturday, May 25, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment