భారత దేశం లాంటీ యువ నాయకత్వం ఉన్న చాల దేశాలు నియంతృత్వధోరణిలోకి నెట్టబడుతున్నాయని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. భారత తొలి ప్రధాని జవహార్లాల్ నెహ్రు 55వ వర్థంతి సంధర్భంగా ట్విట్టర్లో ఆయన ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈనేపథ్యలోనే 70 సంవత్సరాలపాటు భారత దేశాన్నిపటిష్టమైన ప్రజాస్వామిక దేశంగా కొనసాగడానికి బాటలు వేసిన నెహ్రు సేవలను
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2HFxq4e
భారతదేశం నియతృత్వధోరణిలోకి నెట్టబడుతోంది.. రాహుల్ గాంధీ
Related Posts:
వంశీ రెండో లేఖకు చంద్రబాబు సమాధానం ... బుజ్జగించేందుకు రంగంలోకి అధిష్టానంఏపీ రాజకీయాల్లో ఇప్పుడు వల్లభనేని వంశీ రాజీనామా వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. వల్లభనేని వంశీ తనపై, తన అనుచరులపై వేధింపులు కొనసాగుతున్నాయని, అందుకే … Read More
వలపు వల వేస్తారు.. లక్షలు గుంజుతారు! 26 మంది యువతులు అరెస్ట్, 36 సెల్ఫోన్లు, ల్యాప్టాప్స్ సీజ్విశాఖపట్నం: డేటింగ్ సైట్లు ఇటీవల కాలంలో పుట్టగొడుగుల్లా పెరిగిపోతున్నాయి. వాటిలో చాలా వరకు కూడా మోసపూరితమైనవే కావడం గమనార్హం. యువతకు అందమైన అమ్మాయిలు … Read More
వల్లభనేని వంశీ సంచలన నిర్ణయం: ఎమ్మెల్యే పదవికి, టీడీపీకి రాజీనామా, రాజకీయాలకూ గుడ్బైవిజయవాడ: తెలుగుదేశం పార్టీ గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రెండ్రోజుల క్రితమే ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధి… Read More
బాగ్దాదీ నిజంగానే మరణించాడా: నమ్మబుద్ధేయట్లేదంటోన్న పాకిస్తాన్ మాజీ!ఇస్లామాబాద్: భయానక ఉగ్రవాద సంస్థ ఐసిస్ అధినేత అబు బాకర్ అల్-బాగ్దాదీ ఆత్మహత్య చేసుకుని మరణించాడంటే పాకిస్తాన్ కు నమ్మబుద్ధేయట్లేదట. నిజంగానే అల్ బాగ్ద… Read More
చర్చిలో వీధికుక్కలు... ఎలా వచ్చాయి ఎవరు తీసుకొచ్చారు..?కుక్కలు పాపం నోరులేని జీవాలు. ఒక ముద్ద పెడితే ఎంతో విశ్వాసం చూపిస్తాయి. ఇంట్లో పెంచుకునే కుక్కలు ఎంత విశ్వాసం చూపిస్తాయో వీధి కుక్కలు కూడా అంతే విశ్వా… Read More
0 comments:
Post a Comment