Tuesday, May 14, 2019

శ్రీలంకలో మరోసారి రక్తపాతం: ముస్లిం వర్గానికి చెందిన వ్యక్తి హత్య ,దేశవ్యాప్తంగా కర్ఫ్యూ విధింపు

కొలంబో: శ్రీలంక మరోసారి రక్తమోడింది. ఈస్టర్‌ రోజున పలు చర్చీలు హోటళ్లలో ఆత్మాహుతి దాడులు జరిగిన తర్వాత పరిస్థితి మరింత జటిలంగా మారింది. ఈ మారణహోమంలో 250 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. తాజాగా జరిగిన రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో ముస్లిం సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి మృతి చెందాడు. దీంతో మరోసారి శ్రీలంక భద్రతా గుప్పిట్లోకి వెళ్లిపోయింది.

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2vTLi40

Related Posts:

0 comments:

Post a Comment