కొలంబో: శ్రీలంక మరోసారి రక్తమోడింది. ఈస్టర్ రోజున పలు చర్చీలు హోటళ్లలో ఆత్మాహుతి దాడులు జరిగిన తర్వాత పరిస్థితి మరింత జటిలంగా మారింది. ఈ మారణహోమంలో 250 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. తాజాగా జరిగిన రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో ముస్లిం సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి మృతి చెందాడు. దీంతో మరోసారి శ్రీలంక భద్రతా గుప్పిట్లోకి వెళ్లిపోయింది.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2vTLi40
శ్రీలంకలో మరోసారి రక్తపాతం: ముస్లిం వర్గానికి చెందిన వ్యక్తి హత్య ,దేశవ్యాప్తంగా కర్ఫ్యూ విధింపు
Related Posts:
ఇక నాలుగో శనివారం కూడా సెలవురోజే! ఉత్తర్వులు జారీ.. తక్షణమే అమలు!బెంగళూరు: సాధారణంగా ప్రతి నెలా రెండో శనివారం ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలలకు సెలవు ఉంటుంది. దీనికి అదనంగా మరో శనివారం కూడా జ… Read More
కర్ణుడి చావు, నా ఓటమికి వంద కారణాలు .. బూర నర్సయ్య సంచలనంభువనగిరి : టీఆర్ఎస్ నేత, మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కర్ణుడి చావుకి వంద కారణాలు ఉన్నట్టు .. తన ఓటమికి కూడా వంద కారణాలు ఉన్నాయని… Read More
చంద్రబాబుకు పైలట్, ఎస్కార్ట్ వాహానాల తొలగింపు..అసెంబ్లీ జరిగే మొదటి రోజే చంద్రబాబుకు షాక్ ఇచ్చింది అధికార వైసీపీ, ఈనేపథ్యంలోనే జడ్ ప్లస్ కేటాగిరి భద్రతలో చంద్రబాబు కాన్వాయ్లో పైలట్ ,ఎస్కార్ట్ వాహా… Read More
హాంగ్కాంగ్లో మిన్నంటిన నిరసనలు: ఆ బిల్లును నిలిపివేయాలంటూ డిమాండ్హాంగ్ కాంగ్ : హాంగ్కాంగ్లో నిరసనల వెల్లువెత్తుతున్నాయి. ఆందోళనకారులను అదుపు చేసేందుకు హాంకాంగ్ పోలీసులు రబ్బర్ బుల్లెట్లు, టియర్ గ్యాస్లను ప్రయోగిం… Read More
కశ్మీర్లో మరోసారి కాల్పులకు తెగబడ్డ తీవ్రవాదులు..5గురు సీర్పీఎఫ్ జవాన్లు మృతి..5గురికి గాయాలుజమ్ము కశ్మీర్లో మరోసారి తీవ్రవాదులు భద్రతా దళాలపై కాల్పులకు తెగబడ్డారు. దీంతో సీఆర్పీఎఫ్కు చెందిన 5గురు సీర్పీఎఫ్ జవాన్లు మృత్యువాత పడగా మరో అయిదు… Read More
0 comments:
Post a Comment