ముజఫర్నగర్ : ఉత్తర్ప్రదేశ్లో మరో దారుణం జరిగింది. మైనర్ బాలికపై కామాంధులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం సజీవ దహనం చేశారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఏడుగురిపై కేసు నమోదుచేశారు. అయితే నిందితుల్లో ఏ ఒక్కరినీ అరెస్ట్ చేయకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పాయల్ తాడ్వీ సూసైడ్ కేసు : ముగ్గురు డాక్టర్ల అరెస్ట్
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2K9WhyF
దారుణం: బాలికపై సామూహిక అత్యాచారం... సజీవదహనం..
Related Posts:
అవి తప్పని తేలితే అచ్చెన్నాయుడు రాజీనామా చేస్తారా ? సీఎం జగన్ సవాల్ఎక్సైజ్ సవరణ చట్టంపై ఏపీ అసెంబ్లీలో చర్చ వాడివేడిగా కొనసాగింది. అధికార ప్రతిపక్ష పార్టీలు విమర్శలు ప్రతి విమర్శలతో సభ దద్దరిల్లింది. మద్యం షాపులను తగ్… Read More
జగన్ టార్గెట్ గా పవన్ మరో అస్త్రం ... వృద్ధాప్య పెన్షన్ సంగతేంటి అంటూ ఆగ్రహంఏపీలో అసెంబ్లీ సమావేశాలు మొదలైన నాటి నుండి సీఎం జగన్ మోహన్ రెడ్డి టార్గెట్ గా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏదో ఒక అంశంపై తీవ్ర విమర్శలు చేస్తూనే ఉన్నారు.… Read More
పెండ్లి వేడుకలో డీజే మోతకు నో.. కేరళలో సీపీఎం సీరియస్ యాక్షన్ఆమధ్య తెలుగు రాష్ట్రాలకు చెందిన కమ్యూనిస్ట్ పార్టీలకు చెందిన కొందరు నేతల ఇండ్లల్లో పెండ్లిళ్లు ధూంధాంగా జరగడం, వాళ్లపై పెద్ద ఎత్తున విమర్శలు రావడం గుర… Read More
యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకోండి.. రాష్ట్రపతి హైదరాబాద్ విడిదిపై సీఎస్ జోషి రివ్యూశీతాకాల విడిది కోసం రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ ఈ నెల 20న హైదరాబాద్ రానున్నారు. ఈనెల 28 వరకు బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ఉండనున్న ఆయన.. మధ్యమధ్యలో … Read More
ఇక ఆ 52వేల మంది ప్రభుత్వ ఉద్యోగులే: ఆర్టీసీ విలీనం బిల్లుకు ఏపీ అసెంబ్లీ ఆమోదంఅమరావతి: ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం బిల్లుకు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సోమవారం సాయంత్రం ఆమోదం తెలిపింది. జనవరి 1 నుంచి ఆర్టీసీ ఉద్యోగులు.. ప్రభుత్వ ఉద్యోగ… Read More
0 comments:
Post a Comment