ఏపీలో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ వేసవి సెలవుల్లో కూడా క్లాసులు నిర్వహిస్తున్న కళాశాలలపై చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడలో ఉన్న ఇంటర్ బోర్డు కార్యాలయం వద్దకు చేరిన స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(ఎస్ఎఫ్ఐ) నేతలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఏపీ ఇంటర్ బోర్డు కార్యాలయం ముందు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. చంద్రబాబు క్యాబినెట్ భేటీకి
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Q0pzR6
ఏపీ ఇంటర్ బోర్డు ఎదుట ఎస్ఎఫ్ఐ ఆందోళన .. ఎస్ఎఫ్ఐ నేతల అరెస్ట్ లతో ఉద్రిక్తత
Related Posts:
హస్తినలోని పాక్ హై కమిషన్ వద్ద ఉద్రిక్తత.. మత మార్పిడిని నిరసిస్తూ సిక్కుల ఆందోళన ...న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీ వీధుల్లో సిక్కులు ఆందోళన చేపట్టారు. హస్తినలోని పాకిస్థాన్ హై కమిషన్ కార్యాలయం వద్ద భారీగా ఆందోళనకు దిగారు. ఇటీవల పాకిస… Read More
యూకేలో హిట్ అండ్ రన్: భారత సంతతి వ్యక్తి మృతిలండన్: బర్మింగ్హామ్ సమీపంలోని హ్యాండ్స్వర్త్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో భారతి సంతతికి చెందిన 29ఏళ్ల యువకుడు దుర్మరణం పాలయ్యాడు. రోడ్డు దాటుతున్న సమయ… Read More
ఈ నెల 9నుండే బడ్జెట్ సమావేశాలు..! రెండోసారి బడ్జెట్ ప్రవేశపెట్టనున్న తెలంగాణ సీఎం..!!హైదరాబాద్: తెలంగాణలో గులాబీ పార్టీ రెండవసారి అదికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి పూర్తిస్థాయి బడ్జెట్ సమావేశాలు నిర్వహించబోతోంది. సభలో పద్దులను సీఎం చ… Read More
మధ్యప్రదేశ్ సీఎం దిగ్విజయ్ సింగ్ అట .. ఆ రాష్ట్ర మంత్రి కాంట్రవర్సీ కామెంట్..!!భోపాల్ : మధ్యప్రదేశ్లో కూడా పాగా వేద్దామని కాచుకొని కూర్చొన్న బీజేపీకి .. అధికార కాంగ్రెస్ నేతల కామెంట్లు కలిసొస్తున్నాయి. ఇటీవల రాష్ట్రంలో అక్రమ గను… Read More
ప్రధాని మోడీకి గేట్స్ ఫౌండేషన్ అవార్డ్...ప్రధాని నరేంద్రమోడీ మానస పుత్రిక అయిన స్వఛ్చభారత్ అభియాన్ మరో అవార్డు స్వంతం చేసుకుంది. ఇప్పటికే పలు దేశాల ప్రశంశలు అందుకుంటున్న స్వచ్చభారత్ అభియాన్… Read More
0 comments:
Post a Comment