Thursday, May 16, 2019

మన కులం వాళ్లు కాంగ్రెస్ ఓట్లు వేస్తే నేరం, మాజీ సీఎం సంచలన వ్యాఖ్యలు, ఈసీ ఫిర్యాదు చేస్తాం !

బెంగళూరు: లింగాయుత కులస్తులు కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేస్తే అది నేరం అవుతందని కర్ణాటక బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి బీఎస్. యడ్యూరప్ప సంచలన వ్యాఖ్యలు చేశారు. శాసన సభ ఉప ఎన్నికల పోలింగ్ నాలుగు రోజుల్లో జరగనున్న సమయంలో మాజీ సీఎం యడ్యూరప్ప ఈ వ్యాఖ్యలు చెయ్యడంతో ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. కర్ణాటకలోని కుందగోళ్,

from Oneindia.in - thatsTelugu http://bit.ly/30n972k

0 comments:

Post a Comment