ఏపీ సీఎం చంద్రబాబుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు. ఎన్నికల కమిషన్పై, ఏపీ సీఎస్ పై చంద్రబాబునాయుడు అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు మండిపడ్డారు .రాష్ట్రంలో అధికారం పోతుందని తెలిసి అవకాశం ఉన్న చోట్ల దండుకోవాలని సీఎం చంద్రబాబు ఇప్పుడు తపనపడుతున్నారని ఆరోపించారు. చంద్రబాబుకు ఓ కార్యకర్త ఊహించని బహుమతి .. వేళకు భోజనం చెయ్యాలనే ఆ బహుమతి
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2vBpaeD
ఓడిపోతామని తెలిసే చంద్రబాబు దండుకునే హడావిడి .. చంద్రబాబుపై జీవీఎల్ సంచలనం
Related Posts:
చాలామంది టీడీపీ నేతలు బీజేపీతో కూడా టచ్ లో ఉన్నారట ..బాంబు పేల్చిన సోము వీర్రాజుఅసలే ఊహించని ఓటమితో ఇంకా కోలుకోలేక పోతున్న టిడిపిని ఏపీ లోని అధికార వైసిపి, బిజెపి మరింత కృంగదీసే పనిలో ఉన్నాయి. నిన్నటికి నిన్న నేను గేట్లు తెరిస్తే … Read More
తప్పిపోయిన వారి కోసం కొత్త సాఫ్ట్వేర్... హైదరాబాద్ పోలీసుల ప్రయోగంతెలంగాణలో ఇటివల తెలంగాణ రాష్ట్ర్రంలో మిస్సింగ్ కేసులు అందోళన కల్గిస్తున్న విషయం తెలిసిందే..కేవలం పదిరోజుల్లో 500లకు పైగా వ్యక్తుల మిస్సింగ్ కేసులు రాష… Read More
ఉద్యోగుల ఈఎస్ఐ కంట్రిబ్యూషన్ భారీగా తగ్గింపు : 4 కోట్ల మందికి ప్రయోజనంన్యూఢిల్లీ : మోడీ 2.0 సర్కార్ వేతన జీవులకు భారీ ఊరట కలిగించింది. ఈఎస్ఐలో ఉద్యోగుల నుంచి చెల్లించే మొత్తాన్ని తగ్గిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. దీంతో … Read More
గవర్నర్ ప్రసంగమా..? వైసీపి కరపత్రమా..? మండిపడ్డ టీడిపి నేతలు... !!అమరావతి/హైదరాబాద్ : ఏపి శాసన సభలో గవర్నర్ ప్రసంగం పై టీడిపి నేతలు మండిపడుతున్నారు. గవర్నర్ ప్రసంగమంతా వైసీపీ కరపత్రంలా ఉందని టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల… Read More
8మంది టీడీపీ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారన్న కోటం రెడ్డి .. పేర్లు చెప్పండన్న పయ్యావులవైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీతో 8 మంది తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు టచ్ లో ఉన్నారని వైఎస్సార్ కాంగ్రెస… Read More
0 comments:
Post a Comment