శ్రీలంక: శ్రీలంకలో ఆత్మాహుతి దాడుల తర్వాత దేశభద్రతా చర్యల్లో భాగంగా బురఖాలు ధరించడంపై ఆదేశ ప్రభుత్వం నిషేధం విధించిన సంగతి తెలిసిందే. బురఖాలపై నిషేధం విధించడంతో అక్కడి ముస్లిం సామాజిక మహిళలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. తమ మతాచారంలో భాగంగా బురఖా ధరించే బయటకు రావాల్సి ఉన్నందున బహిరంగ ప్రదేశాల్లో ముస్లిం సామాజిక వర్గానికి చెందిన మహిళలు రాలేకపోతున్నారు. ఇంటికే పరిమితమవుతున్నారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Yc2sWw
అక్కడ ముస్లిం మహిళలు బహిరంగ ప్రదేశాల్లో తిరగలేని పరిస్థితి..ఎందుకో తెలుసా..?
Related Posts:
ఏపీలో కోరనా: సీఎం జగన్ సీరియస్.. ర్యాపిడ్ కిట్స్ కొనుగోళ్లపై రగడ.. పొరుగున రూ.337, ఏపీలో రూ.1200?కరోనా వైరస్ వ్యాప్తిని కంట్రోల్ చేయడంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మెరుగ్గానే పనిచేస్తోందని కేంద్రం అభినందించిన కొద్ది గంటలకే అధికార పార్టీపై తీవ్రస్థాయిల… Read More
ఏపీలో మరోసారి భారీగా పెరిగిన కరోనా పాజిటివ్ కేసులు: తెలంగాణతో పోటీ పడుతూ..!అమరావతి: రాష్ట్రంలో మరోసారి కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరిగింది. 24 గంటల వ్యవధిలో ఏకంగా 44 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీనితో ఇప్పటిద… Read More
ఎవరీ ఎమ్మెల్యే..20 ఏళ్ల వయస్సులో: గన్ను పట్టినా, గన్మెన్ను వెంట పెట్టుకున్నా పేదల కోసమేనంటూహైదరాబాద్: ఈ ఫొటోలో కనిపిస్తోన్న యువతి ఇప్పుడు ఓ ప్రజా ప్రతినిధురాలు. తెలంగాణ నుంచి అసెంబ్లీకి ఎన్నిక అయ్యారు. ఇదివరకు ఆమె మావోయిస్టుగా పనిచేశారు. ఆమె… Read More
కరోనా విలయం: చైనా డేంజరస్ గేమ్.. అమెరికాను మించి లక్షల్లో మరణాలు.. వూహాన్పై దాడికి ట్రంప్ సంకేతాలుఅన్ని దేశాల అధికారిక ప్రకటనల ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ సోకినవాళ్ల సంఖ్య 23.32లక్షలు. అందులో సుమారు 6లక్షల మంది వ్యాధి నుంచి బయటపడగా, 1.60ల… Read More
ప్రయాణికులకు చేదువార్త: మే 3 తరువాతైనా రైళ్ల, విమానాలపై డౌట్: గడువు పెంపు దిశగా కేంద్రంన్యూఢిల్లీ: కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి దేశవ్యాప్తంగా 19 రోజుల రెండోదశ లాక్డౌన్ కొనసాగుతోంది. దేశ ప్రజలు స్వీయ గృహ నిర్బంధంలో ఉంటు… Read More
0 comments:
Post a Comment