శ్రీలంక: శ్రీలంకలో ఆత్మాహుతి దాడుల తర్వాత దేశభద్రతా చర్యల్లో భాగంగా బురఖాలు ధరించడంపై ఆదేశ ప్రభుత్వం నిషేధం విధించిన సంగతి తెలిసిందే. బురఖాలపై నిషేధం విధించడంతో అక్కడి ముస్లిం సామాజిక మహిళలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. తమ మతాచారంలో భాగంగా బురఖా ధరించే బయటకు రావాల్సి ఉన్నందున బహిరంగ ప్రదేశాల్లో ముస్లిం సామాజిక వర్గానికి చెందిన మహిళలు రాలేకపోతున్నారు. ఇంటికే పరిమితమవుతున్నారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Yc2sWw
అక్కడ ముస్లిం మహిళలు బహిరంగ ప్రదేశాల్లో తిరగలేని పరిస్థితి..ఎందుకో తెలుసా..?
Related Posts:
ఆత్మనిర్భర్ భారత్ ఇప్పుడు భారత్కు ఒక మంత్రం కావాలి: ప్రధాని మోడీఆగష్టు 15.. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన రోజు. గత 73 సంవత్సరాలుగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఎంతో ఘనంగా జరిగాయి. కానీ ఈ సారి మాత్రం ఆ ఘనమైన వేడుకలు … Read More
Play school teacher: భర్తకు బిస్కెట్, ప్రియుడికి బత్తాయి కాయలు, లాక్ డౌన్ లో లవ్ స్టోరీ !చెన్నై/ నాగర్ కోవిల్/ కన్యాకుమారి: ప్రియుడి మీద వ్యామోహంతో భర్త హత్యకు బెడ్ రూమ్ లో స్కెచ్ వేసిన భార్య స్టోరీ బాహుబలి పార్ట్ 1, బాహుబాలి పార్ట్ 2 టైప్… Read More
కరోనా రికవరీ రేటు బాగా పెరుగుతోంది, మరణాల రేటు తగ్గుతోంది: హర్షవర్ధన్న్యూఢిల్లీ: దేశంలో కరోనా రికవరీ రేటు రోజు రోజుకు పెరుగుతోందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ తెలిపారు. శుక్రవారం ఆయన ఢిల్లీలోని ఎయిమ్స్ వద్ద ఏర్ప… Read More
one nation one health card: మరో కీలక పథకం, పంద్రాగస్ట్ స్పీచ్లో ప్రధాని మోడీ..?కేంద్ర ప్రభుత్వం మరో కీలక పథకం ప్రవేశ పెట్టబోతోంది. ఒకే దేశం ఒకే హెల్త్ కార్డ్ ప్రకటించబోతోంది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా త్రివర్ణ పతకం ఆవిష్కరి… Read More
స్వర్ణ పాలెస్ ఘటనపై ప్రాథమిక నివేదిక, కేటగిరి-ఏ ట్రీట్మెంట్ పర్మిషన్ రద్దు: కలెక్టర్ ఇంతియాజ్స్వర్ణ పాలెస్ కోవిడ్ సెంటర్లో జరిగిన అగ్ని ప్రమాదంపై జాయింట్ కలెక్టర్ నేతృత్వంలో ఏర్పాటయిన కమిటీ ప్రాథమిక నివేదిక అందజేసింది. హోటల్ నిర్వహణలో ఆసుపత్… Read More
0 comments:
Post a Comment