అమరావతి: రాష్ట్రంలో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విచిత్ర పరిస్థితిని ఎదుర్కొంది. ఇప్పట్లో కోలుకోలేనంతగా దారుణ పరాజయాన్ని చవి చూసిందా పార్టీ. టీడీపీ తరఫున పోటీ చేసిన మహామహులు, హేమాహేమీలు ఫ్యాన్ గాలి ముందు నిలవలేక పోయారు. కంచుకోటలు కుప్పకూలిపోయాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ధాటికి టీడీపీ సీనియర్లే కాదు.. జూనియర్లు కూడా తలవంచేశారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2VHyUhX
బాలయ్య గెలిచారు..ఇద్దరు అల్లుళ్లూ పరాజయం పాలయ్యారు!
Related Posts:
గవర్నర్ గా నరసింహన్ కొత్త రికార్డ్..! దైవ దర్శానాల్లో మాత్రం కాదండోయ్..!!అమరావతి/హైదరాబాద్ : రికార్డులు తిరగ రాయడం, చరిత్ర సృష్టించడం క్రీడల్లోనే కాదు..రాజ్యంగ బద్ద పదవుల్లో ఉండి కూడా నెలకొల్పవచ్చు అని మన ఉమ్మడి రాష్ట్రాల గ… Read More
కార్పొరేషన్ ఆఫీసులో టిక్టాక్.. వీడియోలతో ఉద్యోగులు బిజీ, మండిపడుతున్న నెటిజన్లుఖమ్మం : ప్రభుత్వ కార్యాలయాలు, అధికారులతో పని అంటే జనం బెంబేలెత్తిపోయారు. చెప్పిన పని చేయరని, తిప్పుకుంటారని వాపోతుంటారు. వాస్తవానికి వారిపై ఉన్న ఈ ముద… Read More
నల్లమలలో క్షుద్రపూజల పేరుతో జరిగిన హత్య... వీడిన చిక్కుముడినల్లమల అడవులలో క్షుద్రపూజల పేరుతో జరిగిన హత్యకు సంబంధించిన చిక్కుముడి వీడుతోంది. తొలుత ఇది క్షుద్ర పూజల పేరుతో జరిగిన హత్యగా భావించిన నేపథ్యంలో పోలీసు… Read More
అసద్ సాబ్.. వినడం నేర్చుకోండి, ఎన్ఐఏ సవరణ బిల్లు సందర్భంగా అమిత్ షాన్యూఢిల్లీ : జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) సవరణ బిల్లు సభలో ప్రవేశపెట్టబోయే సమయంలో అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం జరిగింది. బిల్లు గురించి సభలో కేం… Read More
మూగబోయిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గళం..! చాప్టర్ ముగిసినట్టేనా...?నెల్లూరు/హైదరాబాద్ : తెలుగుదేశం పార్టీ అదికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష పార్టీ మీద, జగన్ అక్రమాస్తుల కేసుల మీద ఒంటి కాలితో లేచిన నాయకుడు సోమిరెడ్డి చంద్… Read More
0 comments:
Post a Comment