పోలింగ్ సరళితో ఎవరికి ఎన్ని ఓట్లు పోలయ్యాయనే లెక్కలు తేలక టీడీపీ అధినాయకత్వం మల్ల గుల్లాలు పడుతోంది. ఇదే సమయంలో డబ్బుల లెక్కల పంచాయితీ ఇప్పుడు ఆ పార్టీలోని ముఖ్యనేతలకు తల నొప్పిగా మారింది. ఎన్నికల సమయంలో పార్టీలో కీలకంగా వ్యవహరించిన ఇద్దరు నేతలు తమకు డబ్బులిచ్చినట్లుగా చెబుతున్నారని..తమకు అది అందలేదని ఫిర్యాదు చేసారు. అయితే, దీని
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2J06Owt
అనుకున్నదొక్కటి ... అయినదొక్కటి... టీడీపీలో ఓట్ల కంటే నోట్ల పంచాయితీలు ఎక్కువైయ్యాయా?
Related Posts:
ఒకే గదిలో అవివాహిత జంట ఉండటం నేరమా?: మద్రాసు హైకోర్టు కీలక వ్యాఖ్యలుచెన్నై: మద్రాసు హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. అవివాహిత జంట ఒకే గదిలో ఉండటం నేరమని చట్టం చెప్పలేదని మద్రాసు హైకోర్టు స్పష్టం చేసింది. ఓ గదిలో అవివాహి… Read More
దిశ ఎన్కౌంటర్ అప్పుడు ఒకే... ఇప్పుడు విచారం వ్యక్తం చేస్తున్నా....దిశ హత్యకేసులో నిందితుల ఎన్కౌంటర్ పై సిపిఐ జాతియ నేత నారాయణ మాటమార్చారు. దిశ ఎన్కౌంటర్ తర్వాత చేసిన వ్యాఖ్యలపై ఆయన విచారం వ్యక్తం చేశారు. అయితే అంతక… Read More
సీఎం జగన్ ను పిలిచి అవమానించారా..! ప్రధాని..షా కలవకపోవటం వెనుక: హస్తినలో ఏం జరిగింది..!ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీ వెళ్లారు...తిరిగి వచ్చారు. ప్రధాని మోదీ..అమిత్ షా ను కలవటానికి ఢిల్లీ వెళ్లిన సీఎం ఎందుకు వారిని కలవలేకపోయారు. ముందుగా అప్పాయి… Read More
మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు, గాయపడ్డవారికి లక్ష, ఎక్స్గ్రేషియా ప్రకటించిన ఢిల్లీ సర్కార్అనాజ్ మందీ ప్రమాద బాధితులను, మృతుల కుటుంబాలను ఆదుకుంటామని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల ఆర్థికసాయం చేస్తామన… Read More
Krishna: కృష్ణా పోలీసుల సాహసం: నదిలో దూకిన యువతిని కాపాడిన వైనంవిజయవాడ: కొద్ది రోజుల కిందటే విజయవాడ కృష్ణలంక సమీపంలో కృష్ణా నదిలో కొట్టుకుని పోతున్న ఓ మహిళను రక్షించడానికి తన ప్రాణాలను సైతం ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్… Read More
0 comments:
Post a Comment