ఓట్ల లెక్కింపు ప్రక్రియలో వీవీప్యాట్ స్లిప్పుల లెక్కంపు వ్యవహారం హైకోర్టుకు చేరింది. ముందుగానే వీవీప్యాట్ స్లిప్పు లను లెక్కించేలా ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని కోరుతూ హైకోర్టులో అత్యవసర పిల్ దాఖలైంది. దీని పైన మంగళవారి కోర్టు విచారణకు స్వీకరించనుంది. 23న కౌంటింగ్ జరగనున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ వ్యాజ్యం పైన ఆసక్తి నెలకొని ఉంది. ముందే వీవీప్యాట్
from Oneindia.in - thatsTelugu http://bit.ly/30ARQCA
ముందే వీవీప్యాట్ స్లిప్పులను లెక్కించాలి : హైకోర్టులో ఎమర్జెన్సీ పిల్: నేడు విచారణ..!
Related Posts:
గ్రామానికి 20 లక్షలు, హుజూర్నగర్ పట్టణానికి 25 కోట్లు, కృతజ్ఞతసభలో కేసీఆర్ వరాలజల్లుహుజూర్నగర్ ప్రజలపై సీఎం కేసీఆర్ వరాల జల్లు కురిపించారు. నియోజకవర్గ రూపురేఖలు మారుస్తామని పేర్కొన్నారు. తమ అభ్యర్థి సైదిరెడ్డి గెలిపించినందుకు ప్రజలకు… Read More
Rajiv Gandhi Assassination: జైలులోనే హంతకురాలి నిరాహార దీక్షచెన్నై: మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో దోషి అయిన నళిని శ్రీహరన్ వేలూరు జైలులో జీవిత ఖైతు అనుభవిస్తున్న విషయం తెలిసిందే. హత్య కేసులో తాను, తన భర… Read More
గులాబీ నుండి తెలుపుకు మారిన టీఎమ్యూ జెండాతెలంగాణ రాష్ట్ర సమితికి అనుబంధంగా ఉన్న తెలంగాణ మజ్దూర్ యూనియన్ ఆర్టీసీ అనుబంధ విభాగం తన జెండా రంగును మార్చుకుంది. ఇప్పటి వరకు ఉన్న గులాబి రంగును తొలగి… Read More
ఏపీలో గన్నవరం హీట్: కార్యకర్తలతో యార్లగడ్డ భేటీ, ఇటు వంశీ కూడా..ఏపీలో గన్నవరం రాజకీయాలు కాకరేపుతున్నాయి. గన్నవరం ఎమ్మెల్యే, టీడీపీ నేత వల్లభనేని వంశీమోహన్ సీఎం జగన్ను కలవడంతో రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి. వంశీ … Read More
వైసీపీలో చేరనున్న బాలకృష్ణ ఆప్తమిత్రుడు: ముహూర్తం చూసుకుంటున్న టీడీపీ మాజీ ఎమ్మెల్యేఒంగోలు: తెలుగుదేశం పార్టీకి మరో విఘాతం. కృష్ణాజిల్లా గన్నవరం శాసన సభ్యుడు వల్లభనేని వంశీ అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూపులు సారించిన నేపథ్యంలో.. … Read More
0 comments:
Post a Comment