ఎన్నికల వేళ జగన్ అనేక హామీలు గుప్పించారు. ప్రతీ హామీని అమలు చేసే మరోసారి ఓట్ల కోసం ప్రజల ముందుకు వస్తానని స్పష్టం చేసారు. అయితే, ఇప్పుడు జగన్ ఇచ్చిన హామీ అమలు కాదని టీడీపీ నేతలు గట్టిగా చెబుతున్నారు. వైసీపీ నేతలు మాత్రం చేసి చూపిస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. దీంతో..ఇప్పుడు అసలు జగన్ సాధ్యాసాధ్యాలు పరిశీలించకుండా ఆ హామీ ఇచ్చారా..లేక రాజకీయం కోసమే ఇలా మాట్లాడుతున్నారా..
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2WCA5R1
జగన్ అమలు చేయలేని హామీ ఇచ్చారా: సాధ్యం కాదని తేల్చిన ఛైర్మన్: చేస్తామంటున్న వైసీపీ..!
Related Posts:
భారత్-చైనా సరిహద్దు వివాదం: భూటాన్ పేరు ఎందుకు వినిపిస్తోంది?లద్దాఖ్లోని గాల్వన్ లోయలో చైనా సైన్యంతో ఉద్రిక్తతల్లో 20 మంది భారత సైనికులు అమరులైన అనంతరం మోదీ ప్రభుత్వ దౌత్య విధానాలపై చర్చ జరుగుతోంది.… Read More
దారుణం: ఏడేళ్ల చిన్నారిపై రాత్రంతా.. ఆపై హత్య.. పాశవిక ఘటనపై భగ్గుమన్న జనం..కరోనా సెలవులు కావడంతో ప్రతిరోజూ ఇంటి బయటే స్నేహితులతో కలిసి ఆటలాడుకునేదా చిన్నారి. పిల్లలందరూ కలిసే ఉంటారు కాబట్టి ఇంట్లోవాళ్లూ పెద్దగా పట్టించుకోలేదు… Read More
కరోనా కల్లోలం: తెలంగాణలో 17వేలు దాటిన కేసులు, మరో ఏడు మరణాలు, జిల్లాల వారీగా..హైదరాబాద్: తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు రోజు రోజుకు భారీగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 1018 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య ఆ… Read More
సీఎం జగన్ కు కలిసిరాని 3 అంకె.. మాడు పగిలేందుకేనన్న టీడీపీ.. డీజీపీకి చంద్రబాబు లేఖ..ఇటీవలే ఏడాది పాలన పూర్తి చేసుకున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంక్షేమ పథకాల వ్యాప్తిని మరింత వేగవంతం చేశారు. కానీ విధాన నిర్ణయాలు, ఇంకొన్ని క… Read More
ఏపీలో కరోనా విజృంభణ: 24 గంటల్లో 845 పాజిటివ్ కేసులు, 14 వేల పరీక్షలు, ఐదుగురి మృతి..ఆంధ్రప్రదేశ్లోనూ కరోనా వైరస్ విజృంభిస్తోంది. రోజురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. గత 24 గంటల్లో 845 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. … Read More
0 comments:
Post a Comment