Monday, May 6, 2019

డబ్బు పంచలేదని ఓట్లు వెయ్యమన్న గ్రామస్తులు .. అవాక్కైన అధికారులు .. ఇదేనా ఓటరు చైతన్యం

తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల తొలివిడత పోలింగ్ జరుగుతోంది. తెలంగాణలో పరిషత్ ఎన్నికల్లో ఊహించని విచిత్ర సంఘటనలు సైతం చోటు చేసుకుంటున్నాయి. . మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం చింతగూడ గ్రామస్తులు ఎన్నికల్లో ఓట్లు వెయ్యటానికి నిరాకరిస్తున్నారు. వారు ఓటు వెయ్యమని చెప్తుంది.. తమ సమస్యల పరిష్కారం కోసం అనుకుంటే తప్పులో కాలేసినట్టే . వారు

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2ZZcdsX

Related Posts:

0 comments:

Post a Comment