Thursday, May 16, 2019

సోనియాగాంధీ ముఖం కూడా చూడాల‌నుకోవ‌ట్లేదు.. కానీ: స‌న్నిహితుల వ‌ద్ద వైఎస్ జ‌గ‌న్‌!

క‌డ‌ప‌: రాష్ట్రంలో అసెంబ్లీ, లోక్‌స‌భ ఎన్నిక‌ల ఫ‌ల‌తాల సంద‌ర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అత్య‌ధిక స్థానాల‌ను సాధించుకుంటుంద‌టూ స‌ర్వేల‌న్నీ స్ప‌ష్టం చేస్తోన్న నేప‌థ్యంలో- ఢిల్లీ నాయ‌కులు ఏపీ వైపు చూపులు సారించారు. వైఎస్ఆర్ సీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డితో పొత్తులు పెట్టుకోవాల‌ని, ఆ పార్టీ మ‌ద్దతును కూడ‌గ‌ట్టుకోవ‌డానికి ప్ర‌య‌త్నాలు సాగిస్తున్నారు. భార‌తీయ జ‌న‌తాపార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2VrVon5

Related Posts:

0 comments:

Post a Comment