బంగాళాఖాతంలో ఏర్పడిన ఫొని తుఫాను మంగళవారం రాత్రి పెను తుఫానుగా మారింది. గంటకు 20 కిలోమీటర్ల వేగంతో దూసుకొస్తోంది. ప్రస్తుతం నైరుతి బంగాళాఖాతంలో వాయువ్య దిశగా పయనిస్తున్న ఫొని తుఫాను బుధవారం మధ్యాహ్నానికి మలుపు తిరిగి ఈశాన్య దిశ వైపు కదలనుంది. మరో రెండు రోజుల్లో తుఫాను తీరం దాటుతుందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఓ పక్క
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2PH0quH
Wednesday, May 1, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment