ఏపిలో పోలింగ్ ముగిసింది. మరి కొద్ది రోజుల్లో ఫలితాలు రానున్నాయి. విజయం పైన పైకి ధీమాగా కనిపిస్తున్నా..ఇంకా లోపల ఎక్కడో అనుమానం. నిజంగా వృద్దులు..మహిళలు ఎవరి వైపు నిలిచారు. ఈ సందేహాల నడుమ టీడీపీ నేతలతో పార్టీ అధినేత చంద్రబాబు సమీక్షలు ఏర్పాటు చేసారు. పోలింగ్ నాడు నియోజకవర్గాల వారీగా సరళి ఎలా ఉంది..వైసీపీ నేతలు ఏం చేసారు..కౌంటింగ్ రోజు ఏం చేయాలనే దాని పైన మార్గదర్శకం చేయనున్నారు...
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2V0THge
వైసీపీ ఎలా చేయగలిగింది : ఓటర్లు ఎవరి వైపు నిలిచారు: నేటి నుండి చంద్రబాబు సమీక్షలు..!
Related Posts:
ఆధార్ కార్డు చూపించొద్దు, మైనార్టీల శక్తి మోడీకి చూపించాలి, మీరాలం ర్యాలీలో అసదుద్దీన్ ఓవైసీపౌరసత్వ సవరణ చట్టం, జాతీయ పౌర రిజిష్టర్కు వ్యతిరేకంగా హైదరాబాద్లో ముస్లిం యునైటెడ్ యాక్షన్ కమిటీ నిర్వహించిన ర్యాలీలో చిన్న, పెద్ద అనే తేడా లేకుండా … Read More
ఆరు జిల్లాలతో కడప రాజధానిగా గ్రేటర్ రాయలసీమ: జేసీ దివాకర్ రెడ్డి సరికొత్త డిమాండ్, వైఎస్లా కాదంటూ..అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ పార్లమెంటు సభ్యుడు, టీడీపీ సీనియర్ నేత జేసీ దివాకర్ రెడ్డి. శుక్రవారం ఓ మీడియ… Read More
JNU Violence: భారీ ట్విస్టిచ్చిన పోలీసులు.. బయటి నుంచి గుండాలు రాలేదు.. ఐషే కూడా దాడి చేసింది..దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోన్న ఢిల్లీ జవహరల్ లాల్ యూనివర్సిటీ(జేఎన్యూ)లో హింసాత్మక ఘటనలకు సంబంధించి పోలీసులు భారీ ట్విస్ట్ ఇచ్చారు. ఈ నెల 5న రాత్రిపూ… Read More
JNU violence: లెఫ్ట్ విద్యార్థి సంఘాల బండారం బయటపడింది.. జేఎన్యూ హింసపై కేంద్ర మంత్రుల కామెంట్లుఢిల్లీలోని జేఎన్యూలో హింసకాండపై శుక్రవారం పోలీసులు ఇచ్చిన వివరణతో లెఫ్ట్ విద్యార్థి సంఘాల కుట్రలు బట్టబయలయ్యాయని కేంద్ర మంత్రులు ప్రకాశ్ జవదేకర్, స్మ… Read More
విశాఖపై ప్రేమ కాదు! ఏ2 ఇప్పటికే అక్కడి భూములపై కన్నేశాడు: రక్తం ఉడికిపోతోందంటూ..రాజమహేంద్రవరం: ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రాజధాని తరలింపు విషయంలో మరోసారి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించారు.… Read More
0 comments:
Post a Comment