ఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో బీజేపీ, దాని మిత్రపక్షాలు దూసుకుపోతున్నాయి. 542 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో మెజార్టీ స్థానాల్లో ఆ పార్టీలు సత్తా చాటుతున్నాయి. ఇప్పటి వరకు వెలువడిన ఆధిక్యాల ప్రకారం ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మేజిక్ ఫిగర్ను ఎన్డీఏ దాటేసింది. కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు 272 మంది ఎంపీల మద్దతు అవసరంకాగా.. ఎన్డీఏ ఇప్పటికే
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2X1g6vE
ఆధిక్యంలో బీజేపీ.. మేజిక్ ఫిగర్ దాటిన ఎన్డీఏ
Related Posts:
ఉరుములు, ట్రాఫిక్ జామ్.. ఢిల్లీలో వర్షంతో ఆరెంజ్ అలర్ట్ జారీతెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశవ్యాప్తంగా పలు చోట్ల వర్షం కురుస్తోంది. ముఖ్యంగా ఇవాళ (బుధవారం) ఢిల్లీలో వాతావరణం ఏమాత్రం బాగోలేదని వాతావరణ శాఖ హెచ్చర… Read More
ఆఫ్ఘనిస్తాన్ను ఆహ్వానించిన ఐక్యరాజ్య సమితి: సర్వసభ్య సమావేశంలో తాలిబన్ల ప్రసంగంవాషింగ్టన్: ఐక్యరాజ్య సమితి 76వ సర్వసభ్య సమావేశాలు ప్రారంభం అయ్యాయి. సెక్రెటరీ జనరల్ ఆంటోనియో గ్యుటెరస్ ప్రసంగంతో ఈ ఈ సమావేశాలు ఆరంభం అయ్యాయి. వారం రో… Read More
వావ్.. గుడ్ న్యూస్, 5-11 ఏళ్ల వారికి ఫైజర్ టీకా సేఫ్: నిపుణులుకరోనాను జయించాలంటే టీకా తీసుకోవాల్సిందే. తొలుత వృద్దులకు.. ఆపై 45 ఏళ్ల లోపు వారికి.. ఇప్పుడు 18 ఏళ్ల పై వారికి టీకా ఇస్తున్నారు. అయితే చిన్న పిల్లల గు… Read More
స్కూల్లో కాల్పుల కలకలం: ఇద్దరికీ గాయాలుఅగ్రరాజ్యం అమెరికాలో ఎప్పుడూ తూటాలు పేలుతూనే ఉంటాయి. వర్ణ వివక్ష వల్ల కాల్పులు జరుగుతుంటాయి. తాజాగా మరోసారి కాల్పుల మోత మోగింది. వర్జినియా రాష్ట్రంలో … Read More
మారని పాక్: సార్క్ మీట్లో ఆప్ఘన్ పాల్గొనాలట..? వ్యతిరేకించిన సభ్య దేశాలు, క్యాన్సిల్దాయాది పాకిస్తాన్ వైఖరి మారడం లేదు. అంతర్జాతీయ వేదికలపై కూడా తన బుద్ది పోనియడం లేదు. ఇప్పుడు ఆప్గనిస్తాన్లో తాలిబాన్ ప్రభుత్వానికి వంతపాడింది. సార్క్… Read More
0 comments:
Post a Comment