తెలుగు రాష్ట్రాలు నిప్పుల కుంపటిలా మారాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. 42 నుంచి 46 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు రికార్డవుతుండటం, దానికి తోడు వడగాల్పులతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఉదయం 7గంటలకే సూర్యుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. అధికారికంగా ప్రకటించనప్పటికీ పలుచోట్ల ఉష్ణోగ్రతలు 47 నుంచి 48డిగ్రీల మధ్య నమోదువుతున్నట్లు తెలుస్తోంది. నైరుతి రుతుపవనాలు ప్రవేశించే
from Oneindia.in - thatsTelugu http://bit.ly/30xZrSC
ఉదయం ఉక్కపోత.. రాత్రుళ్లు వేడి సెగలు.. ఇవేం ఎండలు బాబోయ్..!
Related Posts:
యుద్ధం పేరుతో బీజేపీ జిమ్మిక్కులు ... విజయశాంతి ఫైర్తెలంగాణ కాంగ్రెస్ మహిళా నేత, స్టార్ క్యాంపెయిన్ విజయశాంతి బిజెపి సర్కార్ పై, మోడీ పై మండిపడ్డారు. యుద్ధం పేరుతో బిజెపి చివరి క్షణాలు జిమ్మిక్కులు చేస్… Read More
వెల్కమ్ అభి.. మరో 2-3 గంటలు నిరీక్షణ.. వాఘా సరిహద్దుకు పబ్లిక్ క్యూభారత వీర సైనికుడు, వాయుసేన పైలట్ అభినందన్ శత్రుదేశం నుంచి మరికొద్ది గంటల్లో స్వదేశానికి తిరిగి వస్తున్నారు. వాఘా సరిహద్దుల్లో అభిని అప్పగించడానికి పాక… Read More
పవన్ పై లోకేష్ పోటీ..! వైసిపి నుండి అవంతి : భీమిలి లో సిసలైన రాజకీయం : గెలిచేదెవరు..!ఏపి లో అసలైన ఎన్నికల మజా మొదలైంది. విశాఖ జిల్లా భీమిలి లో ఈ సారి జరిగే ఎన్నికలు ఏపి లోని సిసలైన రాజకీ యానికి వేదికగా మారబోతోంది. భీమిలి అసెం… Read More
నేడు విశాఖలో మోదీ సభ : నిరసనలకు టీడీపీ, జేఏసీ సమాయత్తం...!దేశ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ..ప్రధాని మోదీ ఏపి వాణిజ్య రాజధాని విశాఖకు వస్తున్నారు. ఈ రోజు సాయంత్రం ఆయన విశాఖలో జరిగే ప్… Read More
స్మార్ట్గా ప్లానేసిండ్రు.. అడ్డంగా దొరికిపోయిండ్రు.. నకిలీ పోలీసుల కథమన్సూరాబాద్ : నకిలీ ఐడీ కార్డులతో రెచ్చిపోయారు. పోలీస్ ముసుగులో అక్రమాలకు పాల్పడ్డారు. సాయుధులై సంచరిస్తూ అడ్డగోలు సెటిల్మెంట్లకు పాల్పడ్డారు. చివరకు… Read More
0 comments:
Post a Comment