తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షల్లో అవకతవకల నేపధ్యంలో కొనసాగుతున్న విద్యార్థుల ఆత్మహత్యలపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, టీపీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటివరకు తెలంగాణలో ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్యలు ప్రభుత్వ హత్యలని ఆయన అభిప్రాయపడ్డారు. ఇంటర్ పరీక్షా ఫలితాల అవకతవకలకు తెలంగాణ ప్రభుత్వ వైఫల్యమే కారణమని మాజీమంత్రి పొన్నాల లక్ష్మయ్య
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2ZWMAJ9
విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతుంటే కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఉండి చోద్యం చూస్తున్నారు - పొన్నాల ఫైర్
Related Posts:
జూబ్లీ బస్ స్టేషన్ నుంచి మెట్రో రైలు.. త్వరలోనే ప్రారంభం..!హైదరాబాద్ : భాగ్యనగరంలో మెట్రో రైలుకు ఆదరణ పెరుగుతోంది. ప్రయాణీకుల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. దాంతో మెట్రో అధికారులు కూడా సంతృప్తి వ్యక్తం చేస్తు… Read More
తెలంగాణలో కొలువుల జాతర.. పంజాయతీరాజ్శాఖలో పోస్టులుహైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోలకు గుడ్ న్యూస్. పంచాయతీరాజ్ శాఖలో ఉద్యోగాలు నియమిస్తామని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంచేసింది. పంచాయతీరాజ్ శాఖలో… Read More
ఫెమా ఉల్లంఘనలు: నరేశ్ గోయల్ నివాసం, కార్యాలయాల్లో ఈడీ సోదాలున్యూఢిల్లీ: జెట్ ఎయిర్వేస్ వ్యవస్థాపకుడు నరేశ్ గోయల్ నివాసం, కార్యాలయాల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) శుక్రవారం సోదాలు చేపట్టింది. విదేశీ మారక… Read More
నిరాశలో పాకిస్థాన్....! భారత్తో చర్చించేందుకు ఎలాంటీ విషయాలు లేవన్న...ఇమ్రాన్ ఖాన్కశ్మీర్ వివాదంపై పాకిస్థాన్ ఏమీ చేయలేక విసిగిపోయిందా... పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్కు ఉన్న దారులన్ని మూసుకుపోయాయా..? దీంతో ఆయన ఇండియాతో ఇక వేగలేమ… Read More
ప్లాన్ ప్రకారమే మర్డర్.. తల ఒకచోట.. మొండెం మరోచోట..!హైదరాబాద్ : మనిషి ప్రాణాలకు విలువ లేకుండా పోతోంది. జంతువులను వధించినట్లు మనుషుల ప్రాణాలు తీస్తున్నారు. క్షణికావేశంలో కొందరు.. కక్షలతో రగిలిపోతూ మరికొ… Read More
0 comments:
Post a Comment