విజయవాడ: వివాదాస్పద దర్శకుడు రామ్గోపాల్ వర్మ ఏది చేసినా సంచలనమే. సంచలనం కోసం ఆయన ఏదైనా చేస్తారు. చేస్తున్నారు కూడా. మొన్నటి లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ దారుణ ఓటమి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించడంపై వెరైటీగా ట్వీట్లు సంధించారాయన. తెలుగుదేశం, వైఎస్ఆర్ సీపీ మధ్య నెలకొన్న రాజకీయ పోరాటానికి కులాన్ని అపాదించారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2XmjUYJ
రామ్గోపాల్ వర్మ అప్పుడే మొదలెట్టేశారు! కమ్మ వాళ్ల హోటల్లో రెడ్లు పాగా వేశారంటూ..!
Related Posts:
రైలు ప్రమాదంలో సహాయక చర్యలు వేగవంతం.. హెల్ప్ లైన్లు ఏర్పాట్లుపాట్నా : బీహార్ లో ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఘోర రైలు ప్రమాదానికి సంబంధించి రైల్వేశాఖ అప్రమత్తమైంది. బాధితులకు సహాయార్థం హెల్ప్ లైన్లు ఏర్పాటు చేస… Read More
చలి పంజాకు 12 మంది బలి..!వాషింగ్టన్ : అత్యంత కనిష్ట ఉష్ణోగ్రతలతో అగ్రరాజ్యం అమెరికా గజగజ వణికిపోతోంది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో అతి తక్కువ టెంపరేచర్లు నమోదవుతుండటం ఆందోళనకు … Read More
అమెరికాలో అరెస్టైన తెలుగు విద్యార్థులకు 'ఆట' సాయండెట్రాయిట్ : అమెరికాలో అరెస్టైన తెలుగు విద్యార్థులకు బాసటగా నిలిచింది అమెరికన్ తెలంగాణ అసోసియేషన్ (ఆట). డెట్రాయిట్ తో పాటు బాటిల్ గ్రీక్ డిటెన్షన్ కే… Read More
జనసేనపై రఘువీరా ఇంట్రెస్టింగ్ కామెంట్స్: అవి సగం సినిమాలు అంటూ టీడీపీ-వైసీపీకి సవాల్అమరావతి: వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో జనసేన కీలకంగా మారనుందని అందరూ భావిస్తున్నారు. తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీల గెలుపోటములపై ప్రభావం చూపుతు… Read More
జయరాం హత్య, వీడిన మిస్టరీ.. కారణమిది!: ? ఆ తర్వాత ఇంటి వద్ద శిఖాచౌదరి హడావుడి?హైదరాబాద్: ఎక్స్ప్రెస్ టీవీ యజమాని, కోస్టల్ బ్యాంకు డైరెక్టర్ చిగురుపాటి జయరాం హత్య కేసును పోలీసులు చేధించారని తెలుస్తోంది. ఆయనను రాకేష్ రెడ్డి అనే వ… Read More
0 comments:
Post a Comment