వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న నిప్పులు చెరిగారు . జగన్ అప్పుడే గెలిచేశామనే భ్రమలో ఉన్నారని తెలుగుదేశం నేత బుద్దా వెంకన్న అన్నారు. దేశంలోని అందరు నేరస్తులతో సత్సంబంధాలు ఉన్న ఏకైక రాజకీయ పార్టీ ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనేనని టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఎద్దేవా చేశారు .
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Jh1x3L
దేశంలోని క్రిమినల్స్ తో సంబంధాలున్న ఏకైక పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ - బుద్దా వెంకన్న
Related Posts:
Tamil Nadu Assembly Elections 2021: అన్నాడీఎంకే-బీజేపీ మధ్య సీట్ల సర్దుబాటు..ఎవరికెన్ని..?చెన్నై: తమిళనాడులో ఎన్నికల వేడి ప్రారంభమైంది. అధికార పక్షం విపక్షాలు పొత్తులపై సమాలోచనలు చేస్తున్నాయి. తమిళనాడులో అధికార అన్నాడీఎంకే - బీజేపీల మధ్య పొ… Read More
ఒకే ఒక్కడు.!ప్రచారంలో దూకుడు.!ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో అన్నీ తానై దూసుకెళ్తున్న రేవంత్ రెడ్డి.!హైదరాబాద్ : పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్ధుల గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ఎంపీ రేవంత్ రెడ్డి దూసుకెళ్తేన్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ త… Read More
వైసీపీకి ఓటేస్తే పన్నుల బాదుడే- విశాఖలో చంద్రబాబు- హుదుద్ సాయం గుర్తు చేస్తూ ప్రచారంఏపీలో వైసీపీ సర్కారు తీరుపై విశాఖపట్నంలో విపక్ష టీడీపీ అధినేత చంద్రబాబు ఇవాళ మరోసారి నిప్పులు చెరిగారు. ఎర్రటి ఎండలో జీవీఎంసీ ఎన్నికల ప్రచారాన్ని రోడ్… Read More
దీదీకి షాక్ .. బెంగాల్ ఎన్నికలకు ముందు బిజెపిలో చేరిన టీఎంసీ మాజీ ఎంపి దినేష్ త్రివేదిపశ్చిమ బెంగాల్ ఎన్నికల రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. పశ్చిమబెంగాల్లో ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. ఈసారి పశ్చిమ… Read More
కేశినేని నానీ పై బెజవాడ నేతల తిరుగుబాటు .. చెప్పుతో కొట్టే వాళ్ళమని తీవ్ర వ్యాఖ్యలుఒకపక్క మున్సిపల్ ఎన్నికల ప్రచారం పీక్స్ కి చేరుతుంటే, మరోపక్క బెజవాడ తెలుగు తమ్ముళ్ళ మధ్య రచ్చ కూడా తారాస్థాయికి చేరుతుంది. ఎంపీ కేశినేని నాని పై బెజవ… Read More
0 comments:
Post a Comment