పాట్నా: మన రాష్ట్రంలో మొదటి దశ పోలింగ్ సందర్భంగా అనంతపురం జిల్లా గుంతకల్లులో జనసేన పార్టీ అభ్యర్థి మధుసూదన్ గుప్తా పోలింగ్ కేంద్రంలో హల్చల్ చేసినట్టుగానే- బిహార్లో కూడా ఓ పార్టీ నాయకుడు విధ్వంసానికి దిగాడు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాన్ని పగులగొట్టాడు. దాన్ని నేలకేసి విసిరికొట్టాడు. అతణ్ని రంజిత్ పాశ్వాన్గా గుర్తించారు పోలీసులు. అరెస్టు చేశారు. కేసు
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2J0rMvj
అక్కడా ఓ మధుసూదన్ గుప్తా: ఈవీఎంను ధ్వంసం చేసిన పార్టీ నేత
Related Posts:
BREAKING : రైతులకు మద్దతుగా ఎన్డీయే నుంచి తప్పుకున్న ఆర్ఎల్పీ...కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి మిత్రపక్షం రాష్ట్రీయ లోక్తంత్రిక్ పార్టీ షాకిచ్చింది. ఎన్డీయే కూటమిని వీడుతున్నట్లు ఆ పార్టీ అధినేత హనుమాన్ బెనివాల… Read More
రక్తమోడిన రహదారి: క్రూయిజర్ను ఢీ కొట్టిన బస్సు.. తుక్కుతుక్కు: అయిదుమంది దుర్మరణంబెంగళూరు: కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో అయిదుమంది దుర్మరణం పాలయ్యారు. మరో ఆరుమంది తీవ్రంగా గాయపడ్డారు. అతివేగం, డ్రైవర్ నిద్రమత… Read More
పెళ్లైన కొత్తలో: ఆ నవ దంపతుల స్ఫూర్తి అమోఘం: మోడీ: ప్రధాని దృష్టిలో పడటానికి కారణం?న్యూఢిల్లీ: భారత్కు యువత అత్యంత ప్రధాన బలమని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పేర్కొన్నారు. ఆత్మనిర్బర్ భారత్, స్టార్టప్ వంటి రంగాలను ముందుకు తీసుకెళ్లగల శక… Read More
ఈ ఏడాది చిట్టచివరిసారిగా నరేంద్ర మోడీ ఆ స్పీచ్: ఏబీసీ ఛార్ట్: విశాఖవాసి పేరు ప్రస్తావనన్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన రేడియో కార్యక్రమం `మన్ కీ బాత్` ద్వారా దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ ఏడాది ఇదే ఆయన చిట్టచివరి ప్రసం… Read More
కరోనా విలయం: 6నెలల కనిష్ట రికార్డు -కొత్తగా 18,732 కేసులు -స్ట్రెయిన్ భయాలు.. షాకింగ్ నంబర్స్పుట్టి 13 నెలలైన తర్వాత జన్యుపరమైన మార్పులతో కొత్త రకం కరోనా వైరస్ ప్రపంచాన్ని గజగజలాడిస్తోంది. అగ్ర దేశాల్లో మళ్లీ లక్షల కొద్దీ కొత్త కేసులు నమోదవుతు… Read More
0 comments:
Post a Comment