పాట్నా: మన రాష్ట్రంలో మొదటి దశ పోలింగ్ సందర్భంగా అనంతపురం జిల్లా గుంతకల్లులో జనసేన పార్టీ అభ్యర్థి మధుసూదన్ గుప్తా పోలింగ్ కేంద్రంలో హల్చల్ చేసినట్టుగానే- బిహార్లో కూడా ఓ పార్టీ నాయకుడు విధ్వంసానికి దిగాడు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాన్ని పగులగొట్టాడు. దాన్ని నేలకేసి విసిరికొట్టాడు. అతణ్ని రంజిత్ పాశ్వాన్గా గుర్తించారు పోలీసులు. అరెస్టు చేశారు. కేసు
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2J0rMvj
అక్కడా ఓ మధుసూదన్ గుప్తా: ఈవీఎంను ధ్వంసం చేసిన పార్టీ నేత
Related Posts:
మోడీకి అభినందనలు తెలిపిన అమేరికా... ఇతర అగ్రదేశాల నేతలు..భారతదేశ సార్వత్రిక ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసిన ప్రధాని మోడీకి ప్రపంచ దేశాల మహమహులు అభినందనలు తెలుపుతున్నారు. 50 సంవత్సరాల దేశ పార్లమెంట్ చరిత్రలో అ… Read More
జగన్ డ్రీం కేబినెట్ సిద్దం: స్పీకర్గా ఇద్దరి పేర్లు పరిశీలన: మంత్రుల శాఖలు ఖరారు..!ఏపీ ఎన్నికల్లో సంచలన విజయం సాధించిన వైసీపీ అధినేత జగన్ ఈ నెల 30న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. విజయవాడలోనే ప్రమాణ స్వీకారం చ… Read More
శిరస్సు వంచి నమస్కరిస్తున్నా : ఈసీ, పోలీసుల పనితీరు భేష్ .. ఎన్డీఏ విజయంపై మోదీన్యూఢిల్లీ : బీజేపీకి అపూర్వ విజయం ఇచ్చిన 130 కోట్ల భారతీయులకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని తెలిపారు ప్రధాని మోదీ. సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ అఖం… Read More
గోరంట్ల మాధవ్.. మళ్లీ మీసం మెలేశారు! పోలీస్ కాదు ఇప్పుడు ఎంపీఅనంతపురం: గోరంట్ల మాధవ్. రాష్ట్ర రాజకీయాల్లో ఉవ్వెత్తున ఎగిసిన ఓ కెరటం. ఆయన రాజకీయ రంగ ప్రవేశం ఎంత సంచలనం రేపింది.. ఆయన సాధించిన విజయం కూడా… Read More
ఓటమిపై నోరువిప్పిన పవన్ : రాజకీయాల్లో కొనసాగడంపై కామెంట్అమరావతి : ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజాతీర్పును శిరసావహిస్తున్నట్టు స్పష్టంచేశారు పవన్ కల్యాణ్. విజయం సాధించిన వైసీపీకి అభినందనలు తెలిపారు. స్వచ్చమైన … Read More
0 comments:
Post a Comment