ఎన్నికల వేళ జగన్ అనేక హామీలు గుప్పించారు. ప్రతీ హామీని అమలు చేసే మరోసారి ఓట్ల కోసం ప్రజల ముందుకు వస్తానని స్పష్టం చేసారు. అయితే, ఇప్పుడు జగన్ ఇచ్చిన హామీ అమలు కాదని టీడీపీ నేతలు గట్టిగా చెబుతున్నారు. వైసీపీ నేతలు మాత్రం చేసి చూపిస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. దీంతో..ఇప్పుడు అసలు జగన్ సాధ్యాసాధ్యాలు పరిశీలించకుండా ఆ హామీ ఇచ్చారా..లేక రాజకీయం కోసమే ఇలా మాట్లాడుతున్నారా..
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2WCA5R1
జగన్ అమలు చేయలేని హామీ ఇచ్చారా: సాధ్యం కాదని తేల్చిన ఛైర్మన్: చేస్తామంటున్న వైసీపీ..!
Related Posts:
చంద్రబాబు దోపిడీలు , దొంగతనాలను మనవడు దేవాన్ష్ ప్రశ్నిస్తాడు ... విజయసాయి ఫైర్టీటీడీ 1,381 కేజీల బంగారం పై తనదైన శైలిలో స్పందించారు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి .టీటీడీ బంగారం ఎలాంటి ధ్రువీకరణ పత్రాలు లేకుండా బయటకొచ్చిందని ప్రశ్న… Read More
ఏపీ ఎన్నికలలో ఫుల్ గా ఎంటర్టైన్ చేసిన కేఏ పాల్ ఏం చేస్తున్నారో తెలుసా?ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఏపీ ఎన్నికల్లో ఓ రేంజ్ లో ఎంటర్టైన్ చేసిన కేఏ పాల్ అంటేనే జనాలకు ఎనలేని ఆసక్తి. ఏ… Read More
కాళేశ్వరం వెట్ రన్ సక్సెస్ .. ట్వీట్ కే పరిమితం అయిన హరీష్ రావుకాళేశ్వరం ప్రాజెక్టులోని ఆరో ప్యాకేజీలో మొదటి పంపు వెట్ రన్ విజయవంతం అయ్యింది . మొదటి పంపు వెట్ రన్ సక్సెస్ కావడం పట్ల మాజీ భారీ నీటిపారుదల శాఖ మంత్రి… Read More
నేడు తెలంగాణ, కోస్తాలో మోస్తరు వర్షాలుహైదరాబాద్ : ఎండ వేడితో అల్లాడుతున్న తెలుగు రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. తెలంగాణ, కోస్తాంధ్రలో నేడు తేలికపాటి నుంచి మోస్తరు వర్ష… Read More
కిషన్ రెడ్డికి మరోసారి బెదిరింపు కాల్ : పోలీసులకు ఫిర్యాదుహైదరాబాద్ : బీజేపీ నేత, కిషన్ రెడ్డికి మరోసారి బెదిరింపు కాల్ వచ్చింది. మంగళవారం రాత్రి 10 గంటల సమయంలో గుర్తుతెలియని వ్యక్తి ఫోన్ చేసి నీ అంతు చూస్తాన… Read More
0 comments:
Post a Comment