అనంతపురం: కరువు జిల్లా అనంతపురంలో ఆకలి చావులు దర్శనమిస్తున్నాయి. తినేందుకు ఆహారం లేక ఇద్దరు చిన్నారులు మట్టి తిని మృతి చెందిన ఘటన అనంతపురం జిల్లాలో చోటుచేసుకుంది. ఆకలితో అలమటించి తినేందుకు ఏమీలేక చివరకు మట్టితో కడుపు నింపుకుని శాశ్వతంగా ఆహారానికి దూరమైన ఘటన పలువురిని కదిలిస్తోంది.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Jhu4p4
పాపం పసివాళ్లు: ఆకలికి అలమటించారు.. మట్టితో కడుపునింపుకుని తనువు చాలించారు.
Related Posts:
వైసీపీ ఎమ్మెల్యే ఆనం షాకింగ్ కామెంట్స్ .. ఈసారి టార్గెట్ అఫీషియల్స్మాజీమంత్రి, వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి ప్రభుత్వ అధికారులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. నెల్లూరు జిల్లా ప్రభుత్వ అధికారుల పనితీరు బాగాలేదని ఆ… Read More
కర్ణాటక: KGFలో మరో సంచలనం.. బంగారాన్ని మించిన పల్లాడియం నిక్షేపాలు.. త్వరలోనే వెలికితీత..దాదాపు రెండో దశాబ్దం నుంచీ బంగారం తవ్వకాలకు కేంద్రంగా.. దేశంలోనే మొట్టమొదట విద్యుత్ సరఫరా కలిగిన ప్రాంతంగా.. ఒకప్పుడు లక్షలాది మందికి ఉపాధి కల్పించిన … Read More
Fact Check:విద్యార్థులకు యాప్ ద్వారా ఆన్లైన్ పరీక్షలు..ఖండించిన సీబీఎస్ఈన్యూఢిల్లీ: కరోనావైరస్ విజృంభిస్తున్న సమయంలో సోషల్ మీడియాలో చాలా వదంతులు వస్తున్నాయి. ఇప్పటికే ఈ వదంతులను నమ్మి పలువురు నష్టాలు కోరి తెచ్చుకున్నారు కూ… Read More
‘రిమూవ్ చైనా యాప్’కు షాక్: ప్లేస్టోర్ నుంచి తొలగింపు, ‘మిత్రోన్’ కూడా, ఎందుకంటే?న్యూఢిల్లీ: భారత సరిహద్దులో చైనా దుశ్చర్యల నేపథ్యంలో బాగా పాపులారిటీ సంపాదించుకున్న 'రిమూవ్ చైనా యాప్స్' యాప్ను గూగుల్ తన ప్లేస్టోర్ నుంచి తొలగించింద… Read More
అట్టుడుకుతున్న అమెరికాలో అతను ఓవర్ నైట్ హీరో.. ఎవరతను.. అసలేం చేశాడు..?నాగరిక సమాజం,నాగరికులం అని గొప్పలు పోవడమే తప్ప అభివృద్ది చెందిన సమాజాల్లోనూ అసమ విలువలు ఇప్పటికీ అలాగే పేరుకుపోయి ఉన్నాయి. కొన్నిసార్లు ఉపరితలంపై అది … Read More
0 comments:
Post a Comment