Wednesday, May 22, 2019

ఉగ్ర కదలికలు: నెల్లూరు తీరంలో శ్రీలంక బోటు .... షార్,కృష్ణపట్నం పోర్టులకు హై అలర్ట్

శ్రీలంకలో నెలరోజుల క్రితం జరిగిన ఆత్మాహుతి దాడులు మరువక ముందే ఏపీలోని నెల్లూరు తీరప్రాంతానికి శ్రీలంక బోటు కొట్టుకువచ్చిన ఘటన కలకలం రేపుతోంది. నెల్లూరు జిల్లా విడవలూరు మండలం పొన్నపూడి పాతూరు గ్రామంలోని సముద్రంలో ఈ పడవ మే18న కొట్టుకువచ్చింది.శ్రీలంక నుంచి ఈ బోటు కొట్టుకు రావడం పలు అనుమానాలు తావిస్తోంది. ఇందులో ఉగ్రవాదులు ఏమైనా వచ్చారా

from Oneindia.in - thatsTelugu http://bit.ly/30AkTXe

Related Posts:

0 comments:

Post a Comment