శ్రీలంకలో నెలరోజుల క్రితం జరిగిన ఆత్మాహుతి దాడులు మరువక ముందే ఏపీలోని నెల్లూరు తీరప్రాంతానికి శ్రీలంక బోటు కొట్టుకువచ్చిన ఘటన కలకలం రేపుతోంది. నెల్లూరు జిల్లా విడవలూరు మండలం పొన్నపూడి పాతూరు గ్రామంలోని సముద్రంలో ఈ పడవ మే18న కొట్టుకువచ్చింది.శ్రీలంక నుంచి ఈ బోటు కొట్టుకు రావడం పలు అనుమానాలు తావిస్తోంది. ఇందులో ఉగ్రవాదులు ఏమైనా వచ్చారా
from Oneindia.in - thatsTelugu http://bit.ly/30AkTXe
ఉగ్ర కదలికలు: నెల్లూరు తీరంలో శ్రీలంక బోటు .... షార్,కృష్ణపట్నం పోర్టులకు హై అలర్ట్
Related Posts:
విజయవాడ కనకదుర్గ ఫ్లై ఓవర్ డ్రోన్ వీడియో.. వావ్ అంటోన్న నెటిజన్లు..కనకదుర్గ ప్లై ఓవర్ పనులు పూర్తయిన సంగతి తెలిసిందే. టెస్ట్ రన్ కొనసాగుతోంది. వచ్చేనెలలో ప్లై ఓవర్ ప్రారంభించబోతున్నారు. అయితే ఫ్లై ఓవర్కి సంబంధించి డ్… Read More
కేబుల్ టీవీ దిగ్గజం, హాత్ వే రాజశేఖర్ కన్నుమూత....హాత్వే డిజిటల్ కేబుల్ మాజీ డైరెక్టర్,వెంకటసాయి మీడియా సంస్థ అధినేత చెలికాని రాజశేఖర్ శనివారం(అగస్టు 29) ఉదయం కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధప… Read More
శిరోముండనం కేసు ... నూతన్ నాయుడు భార్యతోసహా ఏడుగురిపై కేసు..అందులో నలుగురు మహిళలుబిగ్ బాస్ ఫేమ్ నూతన్ నాయుడు ఇంట్లో దళిత యువకుడికి శిరోముండనం చేయించడం ఏపీలో మరో కొత్త వివాదానికి కారణమైంది. ఇటీవల కాలంలో ఈ ఏపీలో దళితులపై దాడులు కలకలం… Read More
ఇండో-పాక్ సరిహద్దులో సొరంగం... చొరబాట్ల కోసమే... మరో కుట్ర బట్టబయలు...ఉగ్రవాదుల కార్ఖానాగా మచ్చబడ్డ పాకిస్తాన్ నుంచి భారత్కు ఎప్పుడూ ఏదో ముప్పు ఎదురవుతూనే ఉంది. చాలా సందర్భాల్లో భద్రతా బలగాలు ఉగ్ర కుట్రలను భగ్నం చేస్తూ … Read More
love jihad: కరోనా కాలంలో ఇదేం రామాయణం, మీరే ఏం చేస్తారో తెలీదు, ఆపండి, సీఎం !లక్నో/ ఉత్దర్ ప్రదేశ్: ప్రేమ పెళ్లిళ్లు చేసుకోవడం యువతి, యువకుడి ఇష్టానికి సంబంధించిన విషయం. ప్రేమ పెళ్లిళ్లలను అడ్డుకోవడానికి చాలా సందర్బాల్లో వారి క… Read More
0 comments:
Post a Comment